DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బీసీ కులాల లబ్ధిదారుల రుణాలు రద్దు సరికాదు 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, అక్టోబర్ 24, 2019 (డిఎన్‌ఎస్‌) : అనంతపురం జిల్లా పెనుగొండ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించిన కురుబ

కార్పొరేషన్ మాజీ చైర్మన్ సవితమ్మ గారు మరియు వడ్డెర కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవళ్ళ మురళి గారు సమావేశంలో మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో బీసీ కులాల

లబ్ధిదారులకు మంజూరు అయినటువంటి  à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°·à°¨à± రణాలను వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం సరికాదని అన్నారు 2018 -19 బడ్జెట్ à°•à°¿ సంబంధించిన వడ్డెర కురుబ రజక నాయిబ్రాహ్మణ

కుమ్మర ఉప్పర మేదర యాదవ తదితర ఎన్నో బిసి కులాల లబ్ధిదారులకు వైసిపి ప్రభుత్వం రుణాలు రద్దు చేసి పొట్ట కొట్టింది బ్యాంకుల వరకు వచ్చిన రుణాలను రద్దు చేయడం దారుణం

బడుగు బలహీన వర్గాల వ్యతిరేక ప్రభుత్వం అని వైసిపి మరోసారి నిరూపించుకుంది అని అన్నారు ఒక్క అనంతపురం జిల్లాలోనే 46 వేల బీసీ కులాలకు చెందిన రుణాలు వైసీపీ

ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే వైసిపి అనాలోచిత చర్య వల్ల లక్షల మంది నష్టపోతారు అని అన్నారు ఒక సొసైటీని ఆన్లైన్

చేసుకోవాలంటే లబ్ధిదారులకు ఎన్నో ఇబ్బందులు ఉంటాయి లబ్ధిదారులు పలుమార్లు బ్యాంకులకు సంబంధిత ఆఫీసులకు అధికారుల వద్దకు తిరిగి రుణాలు మంజూరు చేసుకుంటే

ఆఖరి ఘట్టంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇలా రుణాలు రద్దు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి గారు

ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంజూరు అయినటువంటి రుణాలను 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అలాగే కొనసాగించి లబ్ధిదారులకు రుణాలు

మంజూరు చేయడం జరిగింది ప్రభుత్వాలు మారినంత మాత్రాన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు మారకూడదు అని అన్నారు రుణాలు మంజూరు అయ్యాయి ఇక చేతికి ఆర్థిక చేయూత అందుతుంది

అన్న సమయంలో లబ్ధిదారులకు ఇలా వైసీపీ ప్రభుత్వం షాక్ ఇవ్వడం న్యాయమైన చర్య కాదు అని అన్నారు లబ్ధిదారులు ఎంతో కాలంగా  à°Žà°¨à±à°¨à±‹ ఆశలతో ఎదురుచూసి ఆఖరికి వారికి

నిరాశ మిగలడం ఎంతో బాధ కలిగిస్తోంది అని అన్నారు రాష్ట్ర ప్రజలకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రభుత్వ మార్పుతో ఇబ్బందులు కలిగించకూడదు అని అన్నారు

ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించి లబ్ధిదారులకు బ్యాంకు లింకేజీ లేకుండా యధా విధంగా రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు  à°²à±‡à°¨à°¿à°ªà°•à±à°·à°‚లో రాష్ట్ర వ్యాప్తంగా 13

జిల్లాలలో లబ్ధిదారుల తరఫున న్యాయ పోరాటానికి సైతం తాము సిద్ధం అవుతారని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు

పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam