DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆత్మహత్యకు పాల్పడే ముందు ఒక్క క్షణం ఆలోచించండి : ఎయు రిజిస్ట్రార్ 

విశాఖపట్నం, జూన్ 7. 2018 (DNS Online)  :  à°µà°¿à°¦à±à°¯à°¾ విధానం లో ప్రస్తుతం ఉన్న పోటీ ని తట్టుకోలేక ఒత్తిళ్లు ఎదుర్కొనే విద్యార్థిని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని,

అలాంటి సమయం లో ఒక్క క్షణం ఆలోచించాలని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ రిజిస్ట్రార్ డాక్టర్ వి. ఉమా మహేశ్వరావు పిలుపునిచ్చారు. 
గురువారం విశాఖ నగరం లోని పెదవాల్తేరు

లోని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి నాయకుడు ఆడారి కిషోర్ కుమార్ కార్యాలయం లో జరిగిన విలేకరుల సమావేశం లో ఎయు రిజిస్ట్రార్ మాట్లాడుతూ విద్య విధానం లో

మార్పులు రావాల్సిన అవసరం ఉందని, ప్రధానంగా కార్పొరేట్ విద్యావిధానం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడిని ఎదుర్కోలేక పోతున్నారన్నారు. తీవ్ర ఒత్తిడి అనేది

తాత్కాలిక సమస్య అని, దానికి  à°†à°¤à±à°®à°¹à°¤à±à°¯ అనే  à°¶à°¾à°¶à±à°µà°¤ పరిష్కారం తో ముగింపు పలుకుతున్నారన్నారు. 
  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యార్థి నాయకుడు ఆడారి కిషోర్ కుమార్

ఆధ్వర్యవం లో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడవద్దు - సంయమనం పాటించండి అనే అంశం పై త్వరలో నిర్వహించున్న కార్యక్రమ పోస్టర్ నువిడుదల చేశారు. ఈ సందర్బంగా ఆడారి

కిషోర్ కుమార్ మాట్లాడుతూ కేవలం చదువు ఒక్కటే జీవితం కాదని, జీవితంలో చదువు ఒక భాగమని విద్యార్థులు మరియు తల్లిదండ్రులు తెలుసుకోవాలని పిలుపునిచ్చారు.

ఇంటర్మీడియట్ లో 950 మార్కులు సాధించిన జస్లీన్ కౌర్ ( హైద్రాబాద్ ) అనే విద్యార్థి వైద్య విద్యా ప్రవేశ పరీక్షలో  NEET లో ఉత్తీర్ణత సాధించక పోవడం వలన పదంతస్తుల మేడపై

నుంచి దూకి జీవితాన్ని అర్ధాంతరం గా ముగించుకోవడం చాలా బాధాకరమన్నారు. అలాగే తమిళనాడు చెందిన పేరవారు ప్రాంతానికి చెందిన ప్రతిభ అనే విద్యార్థి బలవన్మరణానికి

పాల్పడటం, ఆంధ్రప్రదేశ్ కు చెందిన విజయవాడ కళాశాల  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à°¿ బలన్మరణానికి చేసుకోవటం దారుణమన్నారు.వీరి క్షణకాలం నిర్ణయం వారి తండ్రి తల్లిదండ్రులకు ఎంతో

మానసిక వేదన మిగులుస్తోందన్నారు.  2014-16 మధ్యకాలంలో 20,000 మంది విద్యార్థులు చదువు భారం మోయలేక చనిపోయారని, 2014 లో 8,068 విద్యార్థులు చనిపోగా 2015 లో 8,934, 2016 లో 9,474 చనిపోయారని వివరించారు. à°ˆ

విధంగా ఏ విద్యార్థి అర్ధంతరంగా తనువూ చాలించ కుండా ఉండేలా ప్రభుత్వాలు, తల్లిదండ్రులు, విద్య సంస్థలు వారిలో అవగానే పెంచాలన్నారు.   
à°ˆ సమావేశం లో ఏ‌యూ

అధ్యాపకులు డాక్టర్  à°¶à±‹à°­à°¶à±à°°à±€, డాక్టర్ కె. మధు,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు .

 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam