DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ప్రజా సాధికారిక సర్వే త్వరితగతిన చేయాలి

రైతుల పాతబాకాయిలు రైతు భరోసాలో తగ్గించరాదు 

బ్యాంకర్లకు సూచించాలని ఆర్డిఓలకు ఆదేశాలు

రైతు భరోసాపై కలెక్టర్ వినయ్ చంద్ వీడియో

కాన్ఫరెన్స్ 

(DNS రిపోర్ట్ : CVS సాయిరాం, బ్యూరో , విశాఖపట్నం). .

విశాఖపట్నం , అక్టోబర్ 25, 2019 (డిఎన్‌ఎస్‌):  à°ªà±à°°à°œà°¾ సాధికారిక సర్వే త్వరితగతిన పూర్తిగావించాలని

విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ ఆర్డిఓలు, తహసిల్థార్లు, ఎంపిడిఓలను ఆదేశించారు.  à°µà±ˆ.యస్.ఆర్. రైతు భరోసా పై శుక్రవారం ఆర్డిఓలు, తహసిల్థార్లు, ఎంపిడిఓలు,

వ్యవసాయాధికారులు, తదితరులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతుల బ్యాంకు ఖాతాలకు జమ అయిన వై.యస్.ఆర్. రైతు భరోసా పైకమును

రైతులకు పాత ఋణాలు చెప్పి బ్యాంకర్లు తగ్గిస్తున్నారని, ఆలాంటి వారికి చెప్పాలని ఆర్డిఓలను ఆయన ఆదేశించారు.  à°œà°¿à°²à±à°²à°¾à°²à±‹ వైయస్ఆర్ రైతు భరోసా ఇంకా అందని రైతులు 25

వేల 774 మంది ఉన్నారని, ఇందులో ఇన్ ఏక్టివ్ లో ఉన్న రైతుల బ్యాంకు ఖాతాలను ఏక్టివ్ చేయించాలని, తప్పుడు ఆధార్ సీడింగ్ ను సరిచేయాలని, ప్రజా సాధికారిక సర్వే అవ్వని

కేసులను త్వరితగతిన చేయించాలని ఆర్డిఓలను ఆయన ఆదేశించారు. రైతు భరోసా అందని రైతుల వివరాలను  à°—్రామ వాలంటీర్ల సహాయంతో  à°ªà°°à°¿à°¶à±€à°²à°‚చాలన్నారు. మండల స్థాయిలో

తహసిల్థార్లు, ఏమైనా సమస్య ఉంటే వెంటనే జాయింట్ కలెక్టర్ కు తెలిపాలని చెప్పారు.  à°µà°šà±à°šà±‡ బుధవారం నాటికి రైతులందరికి పేమెంట్లు అయిపోవాలన్నారు.  à°¤à°ªà±à°ªà±à°¡à± ఆధార్

సీడింగ్, ప్రజా సాధికారిక సర్వే లు అవ్వక ఎస్.సి.,ఎస్.టి., బి.సి.లకు చెందిన రైతులకు వైయస్ఆర్ రైతు భరోసా పేమెంట్లు ఆగిపోయాయని, వాటిని త్వరితగతిన చేయాలని

పేర్కొన్నారు. పి.ఎస్.ఎస్. సర్వే చేసిన సమయంలో సంబంధిత వారు లేకపోతే మరో సారి చూడాలని లేకపోతే సంబంధీకులతో ఎం.పి.ఇ.ఓ., వి.ఆర్.ఓ.లు సంతకం చేసిన కాపీని తీసుకోవాలని

చెప్పారు.    à°­à°°à±à°¤ మరణిస్తే – భార్యకు, భార్య మరణిస్తే – భర్తకు వైయస్ఆర్ రైతు భరోసా వర్తింపజేయాలని చెప్పారు.  à°Žà°µà±à°µà°°à±‚ లేకపోతే కుటుంబ సభ్యుల సమ్మతితో  à°•à±à°Ÿà±à°‚బంలో

ఎవరికో à°’à°•à°°à°¿à°•à°¿ లేదా  à°²à±€à°—ల్ హెయిల్ ఎవరు తీసుకువస్తే వారికి వర్తింపజేయాలని తెలిపారు.  à°ªà±‡à°®à±†à°‚ట్లు అన్నీ వచ్చే బుధవారం నాటికి పూర్తిచేయాలని చెప్పారు.

 à°µà±ˆà°¯à°¸à±à°†à°°à± రైతు భరోసా అధికారుల తప్పిదంవలన రైతులకు అందలేదని మాట రాకుండా చూసుకోవాలని,  à°…లా వస్తే సంబంధిత అధికారులపై à°•à° à°¿à°¨ చర్యలు ఉంటాయని చెప్పారు. ఎంపిఇఓలు,

ఎఇఓలు రైతుల్లో అవగాహన కల్పించాని ఆయన వివరించారు.  à°…నంతరం ఎవరి వద్ద ఎన్ని పెండింగ్ లో ఉన్నవి, పి.ఎస్.ఎస్. సర్వే ఎన్ని చేయాలి, తదితర వాటిపై ఆర్డిఓలతో ఆయన వీడియో

కాన్ఫరెన్స్ లో సమీక్షించారు.  à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్స్ లో కలెక్టర్ తో పాటు జివియంసి కమీషనర్ à°¡à°¾. జి.సృజన, ఐ.à°Ÿà°¿.à°¡à°¿.à°Ž. పి.à°“. à°¡à°¿.కె. బాలాజి, జిల్లా జాయింట్ కలెక్టర్-2 à°Žà°‚.వి.

సూర్యకళ, జిల్లా రెవెన్యూ అధికారి à°Žà°‚. శ్రీదేవి, వ్యవసాయ శాఖ జె.à°¡à°¿. మళిఖార్జనరావు పాల్గొన్నారు.  
     à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్స్ లో ఆయా డివిజన్, మండలాలకు సంబంధించిన

అధికారులు విశాఖపట్నం ఆర్డిఓ పెంచల కిశోర్, అనకాపల్లి ఆర్డిఓ సీతారామారావు, నర్సీపట్నం ఆర్డిఓ గోవిందరావు, పాడేరు సబ్ కలెక్టర్ వెంకటేష్, తహసిల్థార్లు,

వ్యవసాయాధికారులు, ఎంపిడిఓలు, ఎంపిఇఓలు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam