DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గిన్నిస్ దిశగా అయోధ్యలో 5.5 లక్షల దీప యజ్ఞం

వైభవంగా సాగనున్న అయోధ్య దీపోత్సవం

(DNS రిపోర్ట్ : పి రాజా, spl కరస్పాండెంట్, అమరావతి ) . .

అమరావతి , అక్టోబర్ 26, 2019 (డిఎన్‌ఎస్‌): ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి

ఆదిత్యానాద్
రెండేళ్ల క్రితం 'దీపోత్సవం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దీపాలను వెలిగించే కార్యక్రమం మొదలుపెట్టింది. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా

ప్రారంభించిన ఈ కార్యక్రమం లో ఏటేటా దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఈసారి ఐదున్నర లక్షల దీపాలను వెలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అంతా

ప్రణాళిక ప్రకారం జరిగితే, à°ˆ కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌లో స్థానం దక్కుతుంది. సరయూ నది ఒడ్డుపై కట్టిన 'రామ్ à°•à±€ పౌడీ' à°ˆ

దీపోత్సవానికి వేదిక. ఇక్కడ ఏ దిక్కున చూసినా దీపాలే కనిపిస్తున్నాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam