DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆర్ ఎస్ ఎస్ సేవలు అమోఘం, అనిర్వచనీయం : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ. 

శాంతి, సహనాలే భారతీయ శక్తి, : ఆర్ ఏస్ ఏస్ సభలో మాజీ రాష్ట్రపతి 

నాగపూర్, జూన్ 7    : వసుధైక కుటుంబం, సర్వేజనా సుఖినోభవంతు అన్న వేదవాక్కు కు à°­à°°à°¤ జాతే

నిలువెత్తు నిదర్శనమని భారత మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తెలియచేసారు. శాంతి సహనాలే భారతీయ శక్తి అని దాన్ని పరిరక్షించవలసిన భాద్యత ప్రతీ భారతీయునిపై ఉందని,

వీటికి మారుపేరుగా à°­à°°à°¤ జాతి సేవే పరమావధి à°—à°¾ జీవనాన్ని సాగిస్తున్న రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ ను  à°­à°¾à°°à°¤ మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ అభినందించారు. 
నాగపూర్

లో జాగురుతున్న ఆర్ ఎస్ ఎస్ శిక్షా వర్గ్ సమావేశాల ముగింపు సమారోహ్ లో గురువారం అయన ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ దేశం లో ఎక్కడైనా

ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అని సమాచారం తెలియగానే జాతి, మత భేదాలు లేకుండా తక్షణం సేవ చేసేందుకు ముందుకు వచ్చేది ఆర్ ఎస్ ఎస్ కుటుంబమేన్నారు. అయితే దీనిపై

కొందరు విభేదించవచ్చు. ప్రజాస్వామ్యమే మన అత్యుత్తమ ఖజానా అని, ప్రజాస్వామ్యం అంటే కానుక కాదని, అదొక ప్రవిత్రమైన మార్గదర్శనమని ఉద్బోధించారు. మతం, అధికారవాద

సూత్రాలు, అసహనం తదితర అంశాల ద్వారా మన జాతీయవాదాన్ని నిర్వచించుకునే ప్రయత్నం చేయడమంటే.. మనం మన ఉనికిని దెబ్బతీసుకున్నట్టే’ అని ఆయన అన్నారు. 

మత ఉన్మాదం

కారణంగా ప్రతి రోజూ మన చుట్టు చోటుచేసుకుంటున్న హింస పెరిగిపోతూనే ఉండడాన్ని చూస్తున్నామన్నారు. 

ప్రాచీనకాలం నుంచి విద్యా విధానాలకు, ఉన్నత విలువలతో

కూడిన సంస్కృతి à°•à°¿ భారతదేశం పుట్టినిల్లు అని, సనాతన ధర్మాన్ని అధ్యయనం చేసేందుకు ఎందరో భారత్‌లోని విద్యాసంస్థలకు విదేశీ విద్యార్థులు వచ్చేవారు. వాటిల్లో

నలంద, తక్షశిల వంటి మహోన్నత విద్యాలయాలున్నాయన్నారు. 
భారత దేశాన్ని ఒక్క త్రాటి పైకి తీసుకువచ్చిన ఘనత మౌర్యులదేనని, దీనిలో  à°•à±€à°²à°• పాత్ర పోషించిన వారు వారి

మంత్రి, అర్ధ శాస్త్ర నిపుణుడు కౌటిల్యుని గా పేరుగాంచిన విష్ణుగుప్తు డే ఆన్నారు. చిన్నాభిన్నమై రాజ్యాలను కలుపుకుంటూ, సామ్రాజ్య ఆర్ధిక వ్యవస్థను పటిష్టం

చేసిన ఘనుడు ఆయనే అన్నారు. బ్రిటిష్ పాలన తర్వాత విడిగా ఉన్న స్వతంత్ర రాజ్యాలను భారత దేశం లో విలీనం చేసిన ఘనత కేవలం సర్దార్ వల్లభాయ్ పటేల్ కె దక్కుతుందన్నారు. 
/> ఈ ముగింపు సమారోహ్ లో ఆర్ ఎస్ ఎస్ అధ్యక్షులు మోహన్ భగవత్, ఇతర ప్రధాన నేతలు, పాల్గొన్నారు. అంతకు ముందు శిక్షా వర్గ్ లో పాల్గొన్న కార్యకర్తలు పలు విన్యాసాలు

చేసారు. కార్యక్రమం ముగింపు à°—à°¾ జెండాకు వందనం సమర్పించారు. 


హెగ్డేవార్‌పై ప్రశంసలు : ఆరెస్సెస్‌ వ్యవస్థాపక సర్‌సంఘ్‌చాలక్‌ కేశవ్‌ బలిరామ్‌

హెగ్డేవార్‌ జన్మస్థలాన్ని సందర్శించిన మాజీ రాష్త్రపతి ప్రణబ్‌ విజిటర్స్‌ బుక్‌లో భారతమాత కన్న గొప్ప బిడ్డ కేబీ హెగ్డేవార్‌ అని ప్రశంసించి నివాళి

అర్పించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam