DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆధ్యాత్మిక ప్రభ తో దేశం వెలుగొందాలి : చిన్న జీయర్ 

చిన్న జీయర్ తిరునక్షత్ర వేడుకల్లో మంత్రి వెల్లంపల్లి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°…క్టోబర్ 29, 2019 (డిఎన్‌ఎస్‌) : అత్యంత

పవిత్రమైన భారత దేశం ఆధ్యాత్మిక ప్రభలతో వెలుగొందాలని, దేశ ప్రజలు సుఖ శాంతులతో జీవితాలను గడపాలని త్రిదండి చిన్న జీయర్ స్వామి మంగళాశాసనం చేసారు. రంగారెడ్డి

జిల్లా లోని శంషాబాద్ లో à°—à°² జీయర్ ఆశ్రమం లో జరుగుతున్న ఘనంగా 64à°µ తిరునక్షత్ర ఉత్సవాల్లో భక్తులనుద్దేశించి అనుగ్రహ భాషణం చేసారు. 
జీయర్ ఆశ్రమం ఆహ్వానం మేరకు

ఈ కార్యక్రమం లో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస రావు విశిష్ట అతిధిగా పాల్గొని జీయర్ స్వామికి జన్మదిన శుభాకాంక్షలు

తెలిపారు. అనంతరం ఆశ్రమం లో జరుగుతున్న పలు ఆధ్యాత్మిక, సామాజిక , వేద  à°µà°¿à°¦à±à°¯à°¾à°§à±à°¯à°¯à°¨à°‚, ఉచిత వైద్య సేవ అందిస్తున్న సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిని సందర్శించారు. అనంతరం

మంత్రి వెల్లంపల్లి ను  à°œà±€à°¯à°°à± స్వామి మంగళ శాసనంతో ఆశీర్వదించి సన్మానించారు. అంతకు ముందు స్వామి వారు జ్ఞాన దీపాన్ని వెలిగించి, భక్తులకు ఆశీస్సులు,

తీర్థప్రసాదాలు, ఆచార్యుల అనుగ్రహం అందజేశారు. లక్ష్మీ పూజ తో మొదలైన తిరునక్షత్ర ఉత్సవాలు ఆచార్య  à°¤à°¿à°°à±à°¨à°•à±à°·à°¤à±à°° ఉత్సవాలు అనంతరం సుప్రభాత సేవ కార్యక్రమానంతరం

తో పాటు జీయర్ అవార్డు పురస్కారాలను పండితులకు అందజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam