DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రెండు దశాబ్దాల చరిత్ర కల్గిన విజ్ఞాన వేదిక విశాఖ లో . . .

నవంబర్ 1 నుంచి విశాలాంధ్ర  à°ªà±à°¸à±à°¤à°• మహోత్సవం 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : à°—à°¤ రెండు దశాబ్దాలుగా విశాఖ నగరం లో

నిర్వహిస్తున్న పుస్తక ప్రదర్శన నవంబర్ 1 నుంచి ప్రారంభం కానుందని  à°µà°¿à°¶à°¾à°–పట్నం విశాలాంధ్ర బుక్ హౌస్ విశాఖ మేనేజర్ పి ఏ రాజు పేర్కొన్నారు. బుధవారం నగరం లోని

టర్నర్ చౌట్రీ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పుస్తక మహోత్సవ ప్రారంభ కార్యక్రమానికి విశాఖపట్నం మెట్రో ప్రాంత అభివృద్ధి సంస్థ చైర్మన్

ద్రోణంరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా, విశాఖ సంయుక్త కలెక్టర్ శివశంకర్, విశాలాంధ్ర కోశాధికారి సూర్యనారాయణ మూర్తి, jilla విద్యాశాఖాధికారి à°¡à°¿  à°²à°¿à°‚గేశ్వర రెడ్డి,

డాక్టర్ చందు సుబ్బారావు, à°Ÿà°¿ మనోహర్ నాయుడు తదితరులు అతిథులుగా హాజరవనున్నట్లు పేర్కొన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°°à°‚ లో à°—à°² అనేక బుక్ హౌస్ లలో విశాఖపట్నం విశాలాంధ్ర బుక్ హౌస్

à°’à°• ప్రత్యేకతను సంతరించుకుందని తెలిపారు. 

విశాలాంధ్ర ప్రచురించే అత్యుత్తమ సాహితీ మూర్తుల సాహిత్యంతో పాటు రాష్ట్రంలో ప్రముఖ తెలుగు ప్రచురణకర్తల

పుస్తకాలు, అన్ని విషయాలపై సాహిత్యాన్ని సేకరించి ఈ పుస్తక ప్రదర్శనలో అందుబాటులో ఉంచుతామన్నారు. ప్రజల్లో సామాజిక చైతన్యాన్ని కల్పించి ఉన్నతమైన సమాజాన్ని

అందించాలనే లక్ష్యంతో విశాలాంధ్ర విజ్ఞాన సమితి 19 52 లో విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్ స్థాపించడం జరిగిందన్నారు. ఈ బుక్ హౌస్ లను రాష్ట్రంలో అనేక నగరాలలో కూడా

ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దేశంలో à°—à°² ప్రముఖ ఆంగ్ల ప్రచురణకర్తల ను వివిధ రంగాలకు సంబంధించిన 50 మంది ప్రచురణ కర్తలు,  20 వేల రకాల పుస్తకాలను సేకరించి à°ˆ వేదికలు

అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. పుస్తకప్రియులు నగర ప్రజలందరూ à°ˆ పుస్తక మహోత్సవంలో  à°ªà°¾à°²à±à°—ొనాల్సిందిగా ఆయన కోరారు. à°ˆ సమావేశంలో విశాలాంధ్ర సంస్థ

ప్రతినిధులు రాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam