DNS Media | Latest News, Breaking News And Update In Telugu

క్రీడల్లో ప్రతిభ ద్వారా సమాజంలో ప్రత్యేక గుర్తింపు:

జూనియర్ ఫెన్సింగ్‌ రాష్ట్ర స్థాయి పోటీలకి ఎంపిక

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌):

క్రీడలలో రాణించే క్రీడాకారులకు సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కె.ఎల్.ప్రసాద్ అన్నారు. చిన్న

తనం నుంచే కృషి పట్టుదలతో ఎంచుకున్న క్రీడా రంగంలో రాణించేలా క్రీడాకారులు తమ ప్రతిభను చాటాలన్నారు. జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ ఆద్వర్యంలోబుదవారం స్థానిక

టౌన్ హాల్ లో అండర్ -20 జూనియర్ ఫెన్సింగ్‌ రాష్ట్ర స్థాయి పోటీలకి జిల్లా జట్టు ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. à°ˆ ఎంపికల కార్యక్రమ ప్రారంభోత్సవంలో  à°•à±†.ఎల్.ప్రసాద్

పాల్గోన్నారు.à°ˆ సందర్భంగా ఆయన  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లాలో క్రీడాకారులకి కొదవలేదున్నారు. అన్ని రకాల క్రీడాంశాలలో జిల్లాకి చెందిన వారు

రాణిస్తున్నారన్నారు.ఫెన్సింగ్ క్రీడలో కూడా జిల్లా పేరుప్రతిష్టలను ఇనుమడింపజేసేలా  à°¤à°® ప్రతిభపాఠవాలను ప్రదర్శించాలన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో

చదువుతో పాటు క్రీడలకు ప్రాధాన్యత ఉందన్నారు.క్రీడల ద్వారా క్రమ శిక్షణ అలవాటు పడుతుందన్నారు.క్రీడా కోటా ఉండడంతో రిజర్వేషన్లు క్రీడాకారులకు వర్తించే

అవకాశాలు ఉన్నాయన్నారు.తల్లితండ్రులు సైతం పిల్లలను క్రీడలలో రాణించేందుకు ప్రోత్సహించాలన్నారు.ఈ కార్యక్రమంలోతైక్వాండో అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన

కార్యదర్శి  à°¤à±ˆà°•à±à°µà°¾à°‚డో శ్రీను  à°®à°¾à°Ÿà±à°²à°¾à°¡à±à°¤à±‚ క్రీడల ద్వారా మానసిక ఉల్లాసం కలుగుతుందన్నారు.చిన్నతనం నుంచి విద్యార్ధులు క్రీడల పట్ల ఆకర్షితులై నిపుణులైన

శిక్షకుల వద్ద శిక్షణ పొందినట్లయితే క్రీడా రంగంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.తద్వారా సమాజంలో కీర్తి ప్రతిష్టలను సంపాదించవచ్చన్నారు.జిల్లాకి

చెందిన క్రీడాకారులు రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచి పథకాలు సాధించాలని ఆకాంక్షించారు.జాతీయ స్థాయిలో జిల్లా కీర్తిని చాటాలన్నారు.జిల్లా ఫెన్సింగ్

అధ్యక్షుడు వైశ్యరాజు మోహన్ మాట్లాడుతూ జిల్లా స్థాయి పోటీలలోపాల్గోనేందుకు వివిద ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున క్రీడాకారులు తరలిరావడం ఆనందంగా

ఉందన్నారు.జిల్లా పోటీల్లో ఎంపికైనవారు రాష్ట్రస్థాయికి, అక్కడ ఎంపికైనవారు జాతీయ స్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారని తెలిపారు. అండర్‌-20 విభాగాంలో

బాలబాలికలను ఎంపిక చేసామన్నారు.జిల్లాస్థాయి ఎంపికల్లో ఎంపికైన క్రీడాకారులు నవంబర్ 2,3తేదిలలో కాకినాడలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీలలో

పాల్గోంటారని తెలియజేసారు.  à°Žà°¨à±.ఐ.ఎస్ శిక్షకులు జోగిపాటి వంశి, రాష్ట్ర పర్యవేక్షకులుగా విజయనగరం జిల్లా ఫెన్సింగ్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ à°¡à°¿.వి.చారి

ఆద్వర్యంలో ఈ ఎంపికలు జరిగాయి. ఈ ఎంపికల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయులు డి.భవానీ,డి.యశోద, సుజాత, శిక్షకులు సతీష్ , నవీన్, గౌతమ్ లతో పాటు క్రీడాకారులు

పాల్గోన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam