DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అధికారం పోవడంతో రాదంతం చేస్తున్నారు: ఎమ్మెల్యే పద్మావతి

పచ్చ విదూషకులకు సింగనమల ఎమ్మెల్యే సవాల్ 

(DNS రిపోర్ట్: M. మనోహర్, Spl కరస్పాండెంట్ అనంతపురం)

అనంతపురం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : తమ పార్టీ వ్యక్తులు వారి

సొంత స్థలంలో నిర్మాణం చేపడుతుంటే ప్రత్యర్ధులు లేనిపోని రాద్ధాంతం చేస్తున్నారని అనంతపురం జిల్లా  à°¸à°¿à°‚గనమల ఎమ్మెల్యే  à°œà±Šà°¨à±à°¨à°²à°—డ్డ పద్మావతి మండియపడ్డారు.

బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో  à°†à°®à±† మాట్లాడుతూ à°—à°¤ కొన్ని రోజుల నుంచి బుక్కరాయ సముద్రం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన వెంకట నారాయణరెడ్డి తన

స్థలంలో  à°¬à°‚డలు పాతుకుంటే కావాలనే వివాదం చేస్తున్న పచ్చని విదూషకులకు ఓపెన్ చాలెంజ్... తమ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే బయటపెట్టాలని పద్మావతి అన్నారు. టిడిపికి

చెందిన కొందరు ఈ విషయంలో రెచ్చగొడుతున్నారని కులాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని తెలిపారు. కావాలనే రెచ్చగొట్టి వివాదం సృష్టించారు వివాదాన్ని

టిడిపి వర్సెస్ వైసిపిగా చిత్రీకరిస్తున్నారన్నారు. పార్టీపరంగా  à°«à±ˆà°Ÿà± చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అవసరమైతే వెంకటనారాయణరెడ్డి స్థలాన్ని

నేనే   కొంటాను. à°ˆ  à°ªà°šà±à°šà°¨à°¿ విదూషకులు చేస్తున్న నాటకాలు చూస్తుంటే కుక్కతోకను పట్టుకొని గోదారి ఈదినట్లు ఉందన్నారు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే కోర్టు ద్వారా

పరిష్కరించుకోండి అంతేగాని ఇలా చిల్లర రాజకీయాలు చేయడం సబబు కాదని హెచ్చరించారు. రాజకీయ గొడవలు సృష్టిస్తే ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటాం. నా జోలికి గాని మా

ఫ్యామిలీ జోలికి గాని వస్తే వదిలే ప్రసక్తే లేదని మరోసారి హెచ్చరించారు. ఈ సమావేశానికి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రింట్

మీడియా ఎలక్ట్రానిక్ మీడియా, పాత్రికేయ మిత్రులకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam