DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మీడియా నోళ్లు నొక్కితే ప్రభుత్వానికి మనుగడ ఉండదు 

తప్పు చూపిస్తే వేటు వేస్తారా? ఇందుకేనా ఓట్లు వేసింది? 

మీడియా ఆంక్షలపై జనసేనాని మండిపాటు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి): . .

అమరావతి,  à°…క్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌) : మీడియా నోళ్లు నొక్కితే ప్రభుత్వానికి మనుగడ ఉండదని జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ప్రభుత్వానికి

వ్యతిరేకంగా వార్తలు ప్రచురిస్తే కఠిన శిక్షలు తప్పవు అంటూ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పై జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎత్తిచూపడమే పత్రికల భాద్యత అని, అలాంటిది వాటి ధర్మాన్ని నెరవేరిస్తే శిక్షిస్తే, ప్రజాస్వామ్యానికి విలువ ఎక్కడ ఉంటుందన్నారు.

మీడియా స్వేచ్ఛకు సంకెళ్ళు వేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తుంది. ప్రజాస్వామ్య మూల స్తంభాలలో

మీడియా ఒకటి. ప్రజా వ్యతిరేకమైన నిర్ణయాలను, విధానాలను ప్రశ్నించే కలాలను, గొంతులను కట్టడి చేస్తున్న ఈ చర్యను ఖండిస్తున్నాం. ఈ ఉత్తర్వులను తక్షణం రద్దు చేయాలని

డిమాండ్ చేసారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam