DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవంబర్ నెలలో విశాఖ నుంచి సికింద్రాబాద్ కు ప్రత్యేక రైలు 

(DNS రిపోర్ట్ : సత్య గణేష్, స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం) : . . .  . .

విశాఖపట్నం, అక్టోబర్ 30, 2019 (డిఎన్‌ఎస్‌): విశాఖ ప్రాంతం నుంచి సికింద్రాబాద్ కు వెళ్లేందుకు

ప్రత్యేక రైలు ను నడుపుతున్నట్టు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. à°’à°• వీక్లి రైలు నవంబర్ 02 , 2019  à°¨à±à°‚à°šà°¿ డిశంబర్  01, 2019 వరకూ నడుస్తుంది.    

ట్రైన్ నెంబర్

08521 à°µà°¿à°¶à°¾à°–పట్నం నుంచి à°ˆ వీక్లి రైలు ప్రతి శనివారం ( నవంబర్ 02 నుంచి నవంబర్ 30 వరకు) రాత్రి  22.50  à°—ంటలకు బయలు దేరి మరునాడు మధ్యాహ్నం 12 గంటలకు  à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్

చేరుకుంటుంది. 

తిరుగు ప్రయాణం లో ట్రైన్ నెంబర్  08522 à°¸à°¿à°•à°¿à°‚ద్రాబాద్ నుంచి ప్రతి ఆదివారం ( నవంబర్ 3 నుంచి డిశంబర్ 1 వరకు) సాయంత్రం 16 .30 గంటలకు బయలుదేరి మరునాడు

ఉదయం 4 .50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. 

ఈ రైలు మార్గ మధ్యలో దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపడు, ఖమ్మం, వరంగల్ ,

కాజిపేట్ స్టేషన్ల లో ఆగుతుంది. 

à°ˆ రైలుకు à°’à°• సెకండ్ AC బోగి, మూడు 3 rd AC బోగీలు, 7 స్లీపర్ క్లాస్ బోగీలు, మూడు   జనరల్ బోగీలు, రెండు సెకండ్ క్లాస్ à°•à°‚ లగేజి బోగీలు

మొత్తం 16 బోగీలు ఉంటాయి. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam