DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దేశ సమగ్రతను కాపాడవలసిన భాద్యత అందరిదీ: డిఆర్ఎం  

రైల్వే డిఆర్ఎం ఆధ్వర్యవంలో ఏక్తా పరుగు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, అక్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ సమగ్రతను కాపాడవలసిన భాద్యత ప్రతి

ఒక్కరిపై ఉందని విశాఖపట్నం రైల్వే డివిజనల్ మేనేజర్ చేతన్ కుమార్ శ్రీవాస్తవ పిలుపునిచ్చారు. గురువారం భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్

జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ వ్యాప్తంగా ఏక్తా పరుగు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖపట్నం లోని సాగర తీరంలో పరుగును చేపట్టారు. ఈ

కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విశాఖపట్నం రైల్వే డి ఆర్ ఎం పాల్గొని సిబ్బందిని ఉత్సాహపరిచారు. ఈ సందర్బంగా అయన రైల్వే అధికారులు, రైల్వే క్రీడాకారులు,

సిబ్బంది, స్కౌట్స్, గైడ్స్,  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à±à°² తో ప్రమాణ స్వీకారం చేయించారు. à°ˆ ర్యాలీ ఈస్ట్ పాయింట్ అతిధి గృహం నుంచి నోవొటెల్ హోటల్ వరకూ సాగింది. అనంతరం మాట్లాడుతూ

ప్రతి వ్యక్తి పటిష్టంగా ఉంటేనే దేశం పటిష్టంగా ఉంటుందన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam