DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సత్యసాయి ఆంధ్రలో అవతరించడం ఈ నేల అదృష్టం 

సత్యసాయి ట్రస్ట్ సేవలకు సంపూర్ణ సహకారం : వైఎస్ జగన్  

సత్యసాయి జన్మ దిన వేడుకలకు వైఎస్ జగన్ కు ఆహ్వానం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . .

అమరావతి,  à°…క్టోబర్ 31, 2019 (డిఎన్‌ఎస్‌) : à°’à°• మహా శక్తిగా, గ్రామా స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి విస్తరించిన సత్యసాయి ఆంధ్ర ప్రదేశ్ లో అవతరించడం, à°ˆ నేల

చేసుకున్న అదృష్టంగా  à°®à±à°–్యమంత్రి  à°µà±ˆ ఎస్ జగన్ మోహన్ రెడ్డి  à°…భివర్ణించారు.  

గురువారం అమరావతి లో తమ కార్యాలయంలో తనను కలిసిన సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్

ట్రస్టీ ఆర్ జె రత్నాకర్, ఇతర బృంద సభ్యులతో సమావేశమయ్యారు. à°ˆ సందర్బంగా సత్యసాయి ట్రస్ట్ à°ˆ సమాజానికి అందిస్తున్న సేవాకార్యక్రమాలు ఆయన అభినందించారు. 

à°ˆ

సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో దేశ, విదేశాల్లో జరుగుతున్న అనేక వైవిధ్యమైన సేవా

కార్యక్రమాలను ముఖ్యమంత్రి అభినందించారు. 

శ్రీ సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరుగుతున్న వైద్య, విద్య, మంచి నీటి పథకాలకు, ఇతర  à°¸à±‡à°µà°¾

 à°•à°¾à°°à±à°¯à°•à±à°°à°®à°¾à°²à°•à±  à°†à°‚ధ్ర ప్రదేశ్  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ నుంచి  à°Žà°²à±à°² వేళలా  à°¸à°¹à°¾à°¯ సహకారాలను అందిస్తామని ముఖ్య మంత్రి తెలిపారు. 

ముఖ్యమంత్రి ని కలిసిన శ్రీ సత్య సాయి

సెంట్రల్ ట్రస్ట్ సభ్యులు తమ ట్రస్ట్ చేస్తున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్బంగా అనంతపురం జిల్లాకు సత్యసాయి ట్రస్ట్ తరపున అందిస్తున్న మంచినీటి

ప్రాజెక్ట్ ను తెలియచేసారు. 

సుమారు  à°°à±‚. 80 కోట్ల వ్యయంతో అనంతపురం జిల్లా పుట్టపర్తి, బుక్కపట్నం, కొత్తచెరువు మండలాల్లోని 118 గ్రామాలకు తమ ట్రస్ట్ ద్వారా

నిరంతర మంచినీటి సరఫరా చేస్తున్నట్టు తెలిపారు. సత్యసాయి విద్య సంస్థల ద్వారా కేజీ నుంచి పీజీ, పీహెచ్ డి వరకూ అత్యున్నత విద్యని అందిస్తున్నట్టు వివరించారు.

అన్నింటి కంటే వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ పుట్టపర్తి గ్రామా సమీపంలో సూపర్ స్పెషలిటీ ఆసుపత్రిని నిర్మించి, వేలాది మందికి ఉచిత వైద్యాన్ని

అందిస్తున్నామన్నారు. అన్ని రంగాల్లోనూ సత్యసాయి సేవ సంస్థల సహకారాన్ని కొనసాగిస్తున్నట్టు తెలిపారు. 
అనంతరం ముఖ్యమంత్రిని ఈ నెల 23 న పుట్టపర్తి ప్రశాంతి

నిలయంలో జరిగే సత్యసాయి జన్మదిన వేడుకలకు హాజరు కావాల్సిందిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని ఆహ్వానించారు.  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚ చేపట్టిన నవరత్నాల ప్రాజెక్ట్ అన్ని

దిగ్విజయం కావాలని ఆశించారు. సత్యసాయి ట్రస్ట్ ప్రతినిధిగా ఆయన్ను సత్కరించారు. 

ముఖ్యమంత్రి ని కలిసిన వారిలో పుట్టపర్తి శాసన సభ్యులు దుద్దుకుంట

 à°¶à±à°°à±€à°§à°°à±  à°°à±†à°¡à±à°¡à°¿,  à°¸à°¤à±à°¯ సాయి సేవా సంస్థల ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్ జి చలం కూడా ఉన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam