DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అవినీతి రహిత శాఖగా అటవీశాఖ : ప్రతీప్ కుమార్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌) : à°…టవీశాఖను అవినీతి రహిత శాఖగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర అటవీ దళాల అధిపతి (

పీసీసిఎఫ్) తెలిపారు. శుక్రవారం విజిలెన్స్ వారోత్సవాల్లో భాగంగా గుంటూరులోని అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో సిబ్బందితో ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం సిబ్బందిని

ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి ఉద్యోగి మనసా, వాచా, కర్మేణా నిజాయితీగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఎవరో చూస్తున్నారని నిజాయితీగా ఉన్నట్టు నటించకుండా ఎవరూ

చూడనప్పుడు కూడా అంతే నిజాయితీగా పనిచేయాలన్నారు. ప్రతి ఉద్యోగి తానూ చేసేదే చెప్పాలని, చెప్పింది తప్పకుండా అమలు చెయ్యాలని కూయారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి ఆశలు, ఆశయాలకు, అనుగుణంగా యావత్ అటవీశాఖను అవినీతి రహితంగా తీర్చిదిద్దడమే తన తక్షణ కర్తవ్యమని ఆయన వివరించారు. పూర్తి పారదర్శకతతో అవటిశాఖలో

పాలనా ఉంటుందన్నారు. తమ సంస్థలో ఎక్కడైనా తప్పు జరుగుతోందని తెలిస్తే మీడియా సంస్థలు, వ్యక్తులు కూడా తన దృష్టికి తీసుకువచ్చినట్టయితే తక్షణ చర్యలు

ఉంటాయన్నారు. ఈ కార్యక్రమం లో పీసీసీఎఫ్ (ఎఫ్ ఆర్ ) భాస్కర రమణ మూర్తి, చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ నళిని మోహన్, అడిషనల్ పీసీసీఎఫ్ (విజిలెన్స్) ఏ కె ఝా, అడిషనల్

పీసీసీఎఫ్ లు  à°¶à±à°°à±€à°§à°°à±, అనూప్ సింగ్, గుంటూరు సి ఎఫ్ శ్రీనివాస శాస్త్రి, à°¡à°¿ ఎఫ్ à°“ విజయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam