DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి అన్న‌ప్ర‌సాద యజ్ఞానికి రూ.40 ల‌క్ష‌లు విరాళం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, నవంబర్ 01, 2019 (డిఎన్‌ఎస్‌): తిరుమల తిరుపతి దేవస్థానములు ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ) నిర్వహిస్తున్న ఎస్వీ అన్న‌ప్ర‌సాదం

ట్ర‌స్టుకు బెంగ‌ళూరుకు చెందిన పారిశ్రామికవేత్త రూ. 40 à°²‌క్ష‌లు విరాళం అందించారు. శుక్ర‌వారం శ్రీవారి ఆలయంలోని à°°à°‚à°—‌నాయ‌కుల మండ‌పంలో బెంగ‌ళూరుకు చెందిన

గార్టెన్ సిటి రియాలిటి సంస్థ అధినేత  à°•à±Šà°Ÿà±à°Ÿà± ముర‌ళీకృష్ణ రూ. 40 à°²‌క్ష‌లు విరాళం à°¡à°¿à°¡à°¿ ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°§‌ర్మ‌à°•‌ర్త‌à°² మండ‌లి అధ్య‌క్షులు శ్రీ వైవి.సుబ్బారెడ్డికి

అందజేశారు. అంతకు ముందు స్వామివారి దర్శనం అనంతరం దాతలకు స్వామి ప్రసాదాన్ని అందించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam