DNS Media | Latest News, Breaking News And Update In Telugu

యూనివర్సిటీల ఉద్యోగుల సమస్యలు పరిష్కరించండి:  

ఏపీ జి à°ˆ ఎఫ్  à°‰à°ªà°¾à°§à±à°¯à°•à±à°·à±à°¡à±  à°·à±‡à°•à± ఖాదర్ బాబా 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : అన్ని విశ్వ విద్యాలయాలలో

పని చేస్తున్న ఉద్యోగులకు హెల్త్ కార్డులు, టైం స్కేల్, 28 డేస్ ఉద్యోగుల రెగ్యులర్ చెయ్యాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య వైస్ చైర్మన్ షేక్ ఖాదర్ బాబా

సూచించారు. ఆదివారం విజయవాడ లో జరిగిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య సమావేశంలో 60 అనుబంధ సంఘాలతో జరిగిన రాష్ట్ర స్థాయి సమావేశం లో ఆయన మాట్లాడుతూ

రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విశ్వ విద్యాలయాల్లోనూ దశాబ్దాల నుంచి తాత్కాలిక విధానం లోనే వందలాదిగా కార్మికులు వివిధ హోదాల్లో విధులు నిర్వహిస్తున్నారన్నారు.

ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్ లో కార్మిక పక్షపాతిగా పేరొందిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా అధికారం చేపట్టిన తర్వాత వివిధ సంక్షేమ పధకాలను అమలు లోకి

తీసుకువచ్చారన్నారు. ఈ పథకాల్లో చాలా వరకూ విశ్వ విద్యాలయాల ఉద్యోగులకు అమలు కావన్నారు. ఈ పరిసితుల్లో ప్రభుత్వం ఇచ్చే గవర్నమెంట్ ఆర్డర్లలో యూనివేర్సిటీల

పేర్లు కూడా ప్రకటించాలని కోరారు. విద్యాలయాల ఎగ్జిక్యూటివ్ కౌన్సెల్ లో బోధనేతర సిబ్బంది ని నియమించడం ద్వారా బోధనేతర ఉద్యోగుల సమస్యలను నేరుగా

ప్రస్తావించగలుగుతామని తెలిపారు. ప్రధానంగా విద్య ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కరం  à°•à°²à±à°—ుతుందని కోరుతున్నామన్నారు. కంట్రీ బ్యూటరీ పెన్షన్

రద్దు,  à°¤à±à°µà°°à°²à±‹à°¨à±‡ 3 à°¡à°¿.ఏ లు ప్రభుత్వం రిలీజ్ చెయ్యాలని కోరారు. ప్రభుత్వం, ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఉద్యోగుల పట్ల చూపుతున్న ప్రేమ

అభిమానాన్ని ఎన్నటికీ మారువలేమని కొనియాడారు. à°ˆ సమావేశంలో అధ్యక్షత వహించిన చైర్మన్ వెంకట రామిరెడ్డి, సెక్రటరీ à°…à°°à°µ పాల్  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± à°ˆ సమస్యలపై ప్రభుత్వం

దృష్టికి తీసుకు వెళ్లి సత్వర పరిష్కారం చూపడానికి కృషి చేద్దామన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam