DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భారీ చోరీ కేసు ఛేదించిన శ్రీకాకుళం పోలీసులు 

275 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం 

రూ. 17 లక్షల విలువ సొత్తు చోరీ. . ఛేదన  

ఊళ్లు వెళితే ఎల్ పి ఎస్ తప్పని సరిగా చెయ్యాలి : ఎస్పీ అమ్మిరెడ్డి 

(DNS

రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌): అక్టోబర్ 12 à°¨ శ్రీకాకుళం లో జరిగిన భారీ చోరీ కేసును పోలీసులు

ఛేదించారు. ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో శ్రీకాకుళం ఎస్పీ అమ్మిరెడ్డి చోరీ వివరాలను, చోరీ కి గురైన ఆభరణాల వివరాలను తెలిపారు. శ్రీకాకుళం నగరం

లోని కత్తెర వీధిలో అక్టోబర్ 12 అర్ధరాత్రి వండ్రంగి శ్రీనివాసరావు ఇంటి తాళాలు బ్రద్దలు కొట్టి మరీ జరిగిన చోరీలో సుమారు 35 తులాల బంగారు ఆభరణాలు ( రూ. 10 లక్షల విలువ),,

à°’à°• కేజీ 250 గ్రాముల వెండి ఆభరణాలు ( రూ.  7 లక్షల విలువ),   మొత్తం రూ.  17 లక్షల విలువ nagalu చోరీకి గురయ్యాయని తెలిపారు. శ్రీనివాసరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శ్రీకాకుళం 2 à°µ టౌన్

పోలీస్ స్టేషన్ సీఐ ఆధ్వర్యవం లోని బృందం కేసును విచారణ చేపట్టింది. చోరీలో పాల్గొన్నవారు పొన్నాడ రవిశంకర్ (తూర్పు గోదావరి జిల్లా కాకినాడ వాసి), ముగుపల్లి రాజు (

శ్రీకాకుళం వాసి), ముగ్గు శ్రీను ( విజయనగరం వాసి) లు à°—à°¾ పోలీసుల విచారణ లో తేలింది. వీరి నుంచి పోలీసులు  275 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ. 1 లక్ష విలువ చేసే వెండి ఆభరణాలు

మాత్రం (మొత్తం రూ. 12 లక్షలు)  à°¸à±à°µà°¾à°§à±€à°¨à°‚ చేసుకున్నారు. వీరిని శ్రీకాకుళం నగరం లోని డే అండ్ నైట్ జంక్షన్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. భారీ కేసును ఛేదించిన పోలీసు

సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు. 
 
ఇంటికి తాళాలు వేసి ఊళ్లు వెళ్లే వారు తప్పని సరిగా ఎల్ పిఎస్ ను తప్పని సరిగా పాటించాలని సూచించారు. ఇంటికి తాళం

వేసి ఊళ్లు వెళ్లే వారు తప్పనిసరిగా సమీపంలోని పోలీసు స్టేషన్ లో సంబంధిత అధికారులకు తెలియచేయాలని, తద్వారా, , ఆయా ఇంటి  à°ªà°°à°¿à°¸à°°à°¾à°²à±à°²à±‹ సాంకేతిక పరమైన పర్యవేక్షణ

ఉంటుందన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam