DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి సభ సఫలమైతే అధికారమే : అందుకే బాబు బెంబేలు  

ప్రజా సంకల్ప యాత్రకు - బాబు బెంబేలెత్తారా ?

బ్రిడ్జి సరిగ్గా లేదు :- అందుకే అనుమతి లేదు : రాజమండ్రి డిఎస్పీ 
రాజమండ్రి, జూన్ 9 , 2018 (dns ) :  à°ªà±à°°à°¤à°¿à°ªà°•à±à°· నాయకుడు వై ఎస్

ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి, à°—à°¤ ఎనిమిది నెలలుగా  à°šà±‡à°¸à±à°¤à±à°¨à±à°¨ పాదయాత్ర కు ముఖ్యమంత్రి చంద్రబాబు అండ్ బృందం

బెంబేలెత్తుతున్నట్టుగానే తెలుస్తోంది. పైగా రాజమండ్రి లో నిర్వహించే సభ విజయవంతం అయితే ఆ పార్టీ అధికారం లోకి వస్తుంది అనే నమ్మకం ప్రజల్లో ఉంది. దీనిలో

భాగంగానే జగన్ పాదయాత్రను రాజమండ్రి లో అడుగుపెట్టకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో పశ్చిమ గోదావరి

జిల్లాలో కొనసాగుతోంది. (184 à°µ రోజు పాదయాత్రను జగన్ నిడదవోలు నుంచి మొదలైంది. మరో  à°’à°•à°Ÿà°¿ రెండు రోజుల్లో ( à°ˆ నెల 12 నాటికి ) రాజమహేంద్ర వరం లోకి గోదావరి బ్రిడ్జి మీదుగా

ప్రవేశించనుంది. అయితే. ఈ క్రమంలోనే పోలీసు వర్గాల నుంచి వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీకి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. గోదావరి మీద బ్రిడ్జి సరిగ్గా లేదు,

దానిపై ఎక్కువ మంది నడిస్తే ఇబ్బంది కలుగుతుంది అని నివారించినట్టు తెలుస్తోంది. 

అసలు భయం  à°ªà±à°°à°•à±à°•à°¦à°¾à°°à°¿ పట్టించి . . . :

రాజమండ్రి లో జగన్ సభ జరపకుండా

చెయ్యాలి అనే ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల మేరకు పోలీసు వర్గాలు జగన్ ను బ్రిడ్జి మీద నుంచే రానివ్వకుండా ఉంటె రాజమండ్రి లో సభే పెట్ట లేరు కదా ని పధకం వేసి, ఈ వంక

చెప్పినట్టు తెలుస్తోంది. 
ప్రస్తుతం గోదావరి బ్రిడ్జి సరిగ్గా లేదని, ఎక్కువమంది దాని పైనుంచి నడిస్తే ప్రమాదం జరగవచ్చని, అందువల్ల జగన్ పాదయాత్ర ను వేరే

మార్గం లోకి మార్చుకోవాలని తెలిపారు. దీనికి తోడు రాజమండ్రి కోటిపల్లి బస్టాండు దగ్గర జరగవలసిన బహిరంగ సభ కు అనుమతి ఇవ్వమని, అక్కడ అంతమంది జనం కూడితే, మొత్తం

రవాణా వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందని కూడా సూచించినట్టు సమాచారం.

అయితే పోలీసు వర్గాలు, స్వతంత్రంగా ఇంతటి పెద్ద నిర్ణయం తీసుకునే అవకాశం లేదు. పైగా వై

ఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడు. అతని పాదయాత్రను అడ్డుకుంటే జరిగే పరిణామాలు ప్రభుత్వానికి పూర్తిగా వ్యతిరేకంగా వుండే

వకాశాలున్నాయి.

తూగో ఎం ఎల్ ఏ లకు వార్ణింగ్. . . :
ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు తూర్పు గోదావరి జిల్లా ఎం ఎల్ ఈ లు, ఎం పీ లతో నిర్వహించిన అంతర్గత సమావేశం లో

గట్టి హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. ఎట్టి పరిస్థితిలోనూ జగన్ మోహన్ రెడ్డి రాజమండ్రి లో నిర్వహించే సభ విజయవంతం కాకూడనే హెచ్చరికలూ చేసినట్టు

సమాచారం. 

 

pix : courtesy... to whom so ever it may concern

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam