DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వేలాది భవన కార్మికుల ర్యాలీతో భయం పుట్టించారు . . . . 

జన సైనికుల లాంగ్ మార్చ్, అధికార పార్టీకి హెచ్చరికలు  

జన వాహినితో జన సంద్రంగా మారిన వై "జాగ్" 

పవన్ ను అడుగు క్రింద పెట్టనివ్వలేదు .  . .  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 03, 2019 (డిఎన్‌ఎస్‌) : వేలాదిగా భవన నిర్మాణ కార్మికులు, జనసేనాయకుల భారీ ర్యాలీ తో జనసేనాని అధికార పార్టీ నేతల్లో భయం

పుట్టించారు అనేది సాగర తీరం వేదికగా బహిర్గతం అయ్యింది. ఆదివారం విశాఖ మహా నగరం వేదికగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భవన నిర్మాణ కార్మికులకు మద్దతుగా చేపట్టిన

లాంగ్ మార్చ్ మహా లాంగ్ అవ్వడంతో జనసైనికుల్లో ఉత్సాహం రెట్టింపు అయ్యింది. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులు పడుతున్న వెతలను ఎలుగెత్తే ఉద్దేశంతో

విశాఖపట్నంలోని మద్దిలపాలెం కూడలి నుంచి పాత జైలు రోడ్డు లోని ప్రభుత్వ మహిళా కళాశాల వరకూ సాగిన ఈ ర్యాలీలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొని

ప్రజానీకానికి à°…à°‚à°¡à°—à°¾ తాను ముందు నిలబడతాను అని నిరూపించారు. à°ˆ లాంగ్ మార్చ్ à°•à°¿ అపూర్వ స్పందన లభించింది. అధికార వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ  à°ªà±à°°à°­à±à°¤à±à°µà°‚పై

ప్రజల్లో వెల్లువెత్తిన వ్యతిరేకత తెలుగు తల్లి సాక్షిగా ప్రతిధ్వనించింది. భవన నిర్మాణ కార్మికులు, వారికి మద్దతుగా రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన జనసేన

కార్యకర్తలు ఇసుక కొరత, కొత్త పాలసీ కారణంగా  à°ªà±à°°à°œà°²à± పడుతున్న ఇబ్బందులను ఎలుగెత్తారు. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి పిలుపుతో విశాఖ సముద్రాన్ని

మించిన  à°œà°¨à°¸à°‚ద్రం మద్దిలపాలెం-జి.వి.à°Žà°‚.సి. గాంధీ విగ్రహం మధ్య కదం తొక్కింది. రాష్ట్రం నలుమూలల నుంచి ఉదయం నుంచే వివిధ వాహనాల్లో పెద్ద సంఖ్యలో జనసైనికులు

మద్దిలపాలెం జంక్షన్ కి చేరుకున్నారు. తమ కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన దీక్షకు సంఘీభావం తెలిపేందుకు భవన నిర్మాణ కార్మికులు, మహిళా కార్మికులు సైతం లాంగ్

మార్చ్ లో పాల్గొనేందుకు తరలివచ్చారు. లాంగ్ మార్చ్ ప్రారంభమయ్యే సమయానికి మద్దిలపాలెం తెలుగు తల్లి కూడలి భారీ జనసందోహంతో స్తంభించింది.  à°ªà°µà°¨à± కళ్యాణ్ గారు

అనుకున్న సమయానికే విశాఖ చేరుకున్నప్పటికీ, లాంగ్ మార్చ్ ప్రారంభించే ప్రాంతంలో  à°œà°¨à°¸à°‚ద్రాన్ని దాటకుని లాంగ్ మార్చ్ ప్రారంభించేందుకు తెలుగుతల్లి విగ్రహం

వద్దకు చేరుకోవడానికి గంటకు పైగా సమయం పట్టింది. సాయంత్రం 4 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో తెలుగు తల్లి విగ్రహానికి నమస్కరించి లాంగ్ మార్చ్ ప్రారంభించారు. 

పార్టీ

రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, టీడీపీ శాసనసభా పక్ష ఉప నేత  à°…చ్చెన్నాయుడు ఆయనతో ఉన్నారు. మార్గం మొత్తం జనంతో కిక్కిరిసిపోవడంతో శ్రీ పవన్

కళ్యాణ్ గారు అడుగుతీసి అడుగు వేయడానికి కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడింది. దీంతో తన వాహనం పై నుంచే లాంగ్ మార్చ్ ను కొనసాగించారు. లాంగ్ మార్చ్ రామాటాకీస్,

ఆశీల్ మెట్ట మీదగా ముందుకు సాగగా, దారి పొడుగునా రహదారికి ఇరువైపులా మహిళా భవన నిర్మాణ కార్మికులు నిలబడి సంఘీభావం తెలిపారు.  à°ªà°µà°¨à± కళ్యాణ్ పై శ్రామిక శక్తికి

చిహ్నమైన ఎర్ర కండువాలు, పూల మాలలు విసురుతూ జనసేన కార్యకర్తలు, భవన నిర్మాన కార్మికులు తమ అభిమానాన్ని చాటారు. లాంగ్ మార్చ్ కి తరలివచ్చిన ప్రతి ఒక్కరికీ అభివాదం

చేస్తూ పవన్ కళ్యాణ్  à°®à±à°‚దుకు సాగారు. లాంగ్ మార్చ్ లో రెండు అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పవన్ కళ్యాణ్ భారీ కటౌట్లు జనసంద్రం మధ్య తిరుగుతూ సందడి చేశాయి.

చాలా మంది జనసేన కార్యకర్తలు ఆ కటౌట్లతో ఫోటోలు దిగుతూ కనిపించారు. భవన నిర్మాణ కార్మికులతో పాటు జనసేన కార్యకర్తలు ప్రభుత్వానికి తమ డిమాండ్లను ప్లకార్డుల

రూపంలో ప్రదర్శించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam