DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మాలాంటి మేధావులు మౌనంగా ఉంటే పాలనకు బ్రేక్ పడుతుంది 

పవన్ కు మెంటల్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తాం. . .  

2 కిమీ ని లాంగ్ మార్చ్ అంటే 3500 కిమీ నడిస్తే ఏమంటారు ? 

జగన్ చేసింది పాదయాత్ర,  à°®à±€à°°à± చేసింది ఈవెనింగ్

వాక్  

మేము మేధావులమే  : . . . 

వైకాపా అధికార ప్రతినిధి కొండా రాజీవ్ 

( DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS) : . . .

విశాఖపట్నం, నవంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రం లో

పరిపాలన సవ్యంగా ఉండాలంటే మా లాంటి మేధావులు మౌనంగా ఉండకూడదు అనే మౌనం వేద్దామని  à°µà±ˆà°•à°¾à°ªà°¾ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ ప్రకటించారు. మంగళవారం నగర పార్టీ

కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ జనసేన పార్టీ అధ్యక్షునికి మతి భ్రమించిందని, మాతో వస్తే అతన్ని విశాఖ లోని మెంటల్ ఆసుపత్రిలో

చికిత్స చేయిస్తామని తెలిపారు. పట్టుమని రెండు అడుగులు నడవలేని వాడు పాదయాత్ర చేశా అంటే. . .3500 కిలోమీటర్లు కు పైగా నడిచిన జగన్ మోహన్ రెడ్డి చేసిన యాత్రను ఏమంటారు

అని ప్రశ్నించారు. 
లాంగ్ మార్చ్ అనే పదాన్ని అపహాస్యం చేసేలా పవన్ కల్యాణ్ కారు యాత్ర సాగింది. రెండు కిలో మీటర్ల పాదయాత్ర చేయలేని వాడు జగన్ వంటి జననేతను

విమర్శిస్తున్నారు. మొన్న లోకేష్ నాలుగు గంటల దీక్ష చేశారు. నిన్న పవన్ రెండు కిలోమీటర్ల ఈవినింగ్ వాక్ కూడా చేయలేకపోయారు. మా పార్టీకి, జగన్ కీ ప్రజల అండ ఉంది. మా

జవాబుదారీ. వారికి జగన్ గురించి తెలుసు. 

జగన్ కోర్టుకు వెళ్లారంటున్నారు. అది తప్పా? మీ భార్య కేసు వేస్తే విశాఖ కోర్టు చుట్టూ ఎన్నిసార్లు తిరిగారు?

విజయసాయిరెడ్డి, కన్నబాబు వంటి వారి మీద మీ వ్యాఖ్యలు హాస్యాస్పదం. పవన్ మానసిక పరిస్థితి సరిలేదేమోనని అనుమానంగా ఉంది. ఆయనకు చంద్రబాబు బుద్దులు

వచ్చాయనిపిస్తోంది. విశాఖలో మీకు వైద్యం చేయిస్తాం. ఓడిపోతినందుకు బాధ లేదంటున్నారు... బాధకాదు మీరు సిగ్గుపడాలి. మీ కుటుంబాన్ని, ముఖ్యంగా మీ అన్నగార్ని

దుర్భాషలాడిన అయ్యన్న పాత్రుడిని పక్కన పెట్టుకుని సభ పెట్టటం సిగ్గుగా లేదా? అన్నారు. 

మేము మేధావులమే  : . . . 

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చేసే

వ్యాఖ్యలకు జవము చెప్పడం కూడా వృధా అంటూ కొందరు వైకాపా నేతలు గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే.   మరి పవన్ à°•à°¿ మీ పార్టీ à°…à°‚à°¤ విలువ ఇవ్వనప్పుడు విశాఖ లో పవన్ చేసిన

వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా వైకాపా నేతలందరూ భయపడి ప్రెస్ మీట్లు ఎందుకు పెడుతున్నారు అని కొండా రాజీవ్ ను ప్రశ్నించడంతో . . .  à°®à°¾ లాంటి మేధావులం మౌనంగా ఉంటె

పరిపాలన కు గడ్డుకాలం వస్తుందని, అందుకే పవన్ కు జవాబు చెప్పేందుకు మౌనం వీడుతున్నామని చెప్పడం గమనార్హం. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam