DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రమణ దీక్షితులు ఆలయ ప్రవేశానికి రెడీ 

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి )

తిరుపతి, నవంబర్ 05, 2019 (డిఎన్‌ఎస్‌): వయసు పైబడిందన్న నిబంధన కారణంగా తిరుమల శ్రీనివాసుని ఆలయంలో కొలువు కోల్పోయిన

టిటిడి మాజీ ప్రధాన అర్చకులు రమణధీక్షితులు తిరిగి ఆలయ ప్రవేశం చెయ్యనున్నారు. ఈ మేరకు ఆయనకు పూర్తి లైన్ క్లియర్ అయ్యింది. ప్రభుత్వం ఈ మేరకు ఆదేశాలు జారీ

చేసింది. అయితే ఆయనే ఒక పిటిషన్ కోర్టులో వేసినందున అది పూర్తికాగానే తిరిగి తిరుమల సన్నిధి కి అధికారిక హోదాలో చేరనున్నారు. గతంలో పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్

ఇచ్చిన హామీ మేరకు ఈ ఆదేశాలు జారీ అయినట్టు తెలుస్తోంది. ఆగమ సలహదారుడిగా రమణధీక్షితులును నియమించనున్న టిటిడి. నూతన అర్చకులుకు మార్గదర్శకుడిగా

రమణధీక్షితులు సేవలు వినియోగించుకోవాలని భావిస్తూన్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿. కోర్టు కేసులు పరిష్కారం తరువాత అర్చకత్వ భాధ్యతలును అప్పగించాలని భావిస్తూన్న à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam