DNS Media | Latest News, Breaking News And Update In Telugu

9న అరసవిల్లి ఆలయ తెప్పోత్సవానికి ఏర్పాట్లు

(DNS రిపోర్ట్ : SV  à°†à°šà°¾à°°à±à°¯à±à°²à±,  à°¸à±à°Ÿà°¾à°«à± రిపోర్టర్,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ ). .

శ్రీకాకుళం, నవంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామి వారి

ఆలయంలో కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా నవంబరు 9 న తెప్పోత్సవానికి ముమ్మర ఏర్పాట్లను చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి.హరిసూర్య ప్రకాష్

తెలిపారు. బుధవారం ఆలయంలో తెప్పోత్సవ కార్యక్రమ నిర్వహణపై పాత్రికేయులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కార్తీక క్షీరాబ్ధి ద్వాదశి

సందర్భంగా నవంబరు 9à°µ తేదీ  à°¸à°¾à°¯à°‚త్రం ఆలయం ఎదురుగా ఉన్న పుష్కరిణిలో స్వామివారి తెప్పోత్సవాన్ని అత్యంత  à°µà±ˆà°­à°µà°‚à°—à°¾ నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు

తెలిపారు. పుష్కరిణిని పరిశుభ్రపరచామని,  à°¤à±†à°ªà±à°ªà±‹à°¤à±à°¸à°µà°¾à°¨à°¿à°•à°¿ కావలసిన ఏర్పాట్లను పూర్తి చేసామని తెలిపారు.  à°—ోదావరి పుష్కరాల  à°ªà±à°°à°®à°¾à°¦à°¾à°¨à±à°¨à°¿ దృష్టిలో వుంచుకుని,

తెప్పోత్సవ నావలో అర్చకులు, దేవతామూర్తులు తప్ప వేరెవ్వరికీ ప్రవేశం లేదని తెలిపారు.  à°­à°•à±à°¤à±à°²à± దీనిని గమనించి సహకరించాలని కోరారు. à°—à°œ ఈతగాళ్ళు, ఎలక్ట్రికల్

జెనరేటర్ సిబ్బందికి మాత్రమే ఇన్సూరెన్స్ వుంటుందని,  à°µà°¾à°°à°¿à°•à°¿ నావలోకి ప్రవేశం వుంటుందని చెప్పారు.  à°®à°¤à±à°¸à±à°¯à°¶à°¾à°–, అగ్నిమాపక శాఖలు à°—à°œ ఈతగాళ్ళను, మినీబోట్లను

ఏర్పాటు చేస్తారని చెప్పారు.  à°­à°•à±à°¤à±à°²à°•à± బూందీ, పులిహోర, మంచినీటి ప్యాకెట్లను ఉచితంగా ఏర్పాటు చేస్తామన్నారు.   వైద్యశిబిరాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని

తెలిపారు.  à°¨à°¾à°µà°¿à°•à±‹à°¤à±à°¸à°µà°¾à°¨à±à°¨à°¿ వీక్షించడానికి టెంట్లను ఏర్పాటు చేసామని, పోలీసు బందోబస్తు  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేసామని తెలిపారు. జిల్లా కలెక్టర్ పర్యవేక్షణలో ఏర్పాట్లను

 à°¸à°œà°¾à°µà±à°—à°¾ చేసామని చెప్పారు.  à°¦à±‡à°µà°¾à°¦à°¾à°¯ శాఖ, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు.  à°ˆ సందర్భంగా కోలాటం, భజన, నృత్య ప్రదర్శనలు వుంటాయన్నారు.  à°­à°•à±à°¤à±à°²à±

కార్యక్రమాన్ని సద్వినియోగపరచుకోవాలని కోరారు.  à°†à°²à°¯ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకరశర్మ మాట్లాడుతూ, ప్రతీ ఏటా కార్తీక శుధ్ధ ద్వాదశి రోజున ఇంద్రపుష్కరిణిలో

తెప్పోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నదన్నారు.  à°†à°·à°¾à°¢ శుధ్ధ ఏకాదశి రోజన శ్రీ మహావిష్ణువు శయనిస్తాడని, à°† రోజును శయన ఏకాదశి అని కూడా అంటారని

వివరించారు.  à°•à°¾à°°à±à°¤à±€à°• శుధ్ధ ఏకాదశి నాడు మహావిష్ణువు మేల్కాంచి భక్తుల విధుల నిర్వహణను పరికిస్తాడని, à°† రోజును ఉద్దాన ఏకాదశి అని అంటారని తెలిపారు.  à°¨à°°à°•à°¬à°¾à°§

నివృత్తికోసం ఆవు నేయి కాని ఆముదంతో కాని, నూనితో కాని దీపం వెలిగించి పుష్కరిణిలో వదిలి, భక్తులు, వారి జీవితాలలో వెలుగులు నింపాలని కోరుకుంటారని చెప్పారు.

 à°¹à°‚సవాహనపై ఉషా, పద్మినీలతో కలిసి స్వామి వారి ఊరేగింపు కార్యక్రమం వుంటుందన్నారు. తిరువీధి నుండి అలివెట్టి మండపంలో నక్షత్రహారతి, పూజాది కార్యక్రమాలు

వుంటాయని తెలిపారు. à°ˆ తెప్పోత్సవ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని విజయవంతం  à°šà±‡à°¯à°µà°²à°¸à°¿à°¨à°¦à°¿à°—à°¾ ఆయన  à°•à±‹à°°à°¾à°°à±.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam