DNS Media | Latest News, Breaking News And Update In Telugu

NTPC బొగ్గు లారీలు ఢీ - మంటల్లో ఒక డ్రైవర్ సజీవ దహనం, 

లంకెలపాలెం కూడలి వద్ద భారీ మంటలు   

విశాఖ లంకెల పాలెంలో దుర్ఘటనకు అంతా షాక్  . . .

ప్రమాదంలో సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ లారీలు ఆహుతి

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం లోని గాజువాక సమీపం లోని లంకెలపాలెం కూడలి వద్ద బుధవారం రాత్రి 10 à°—à°‚à°Ÿà°² ప్రాంతంలో రెండు

లారీలు ఢీకొట్టుకోవడంతో ఒక లారీలోని డ్రైవర్ సజీవంగా దహనం అయ్యాడు. తృటిలో క్లినర్ తప్పించుకుని ప్రాణాలతో బయటపడ్డాడు. వివరాల్లోకి వెళితే గాజువాక నుంచి

సింహాద్రి ధర్మల్ పవర్ ప్లాంట్ ( ఎన్టీపిసి) కు బొగ్గు లోడ్ తో వెళ్తున్న ఈ లారీలు లంకెల పాలెం ట్రాఫిక్ సిగ్నల్ వద్దకు వచ్చేసరికి వెనుక ఉన్న లారీ బలంగా ముందు

లారీని ఢీ కొట్టడంతో ముందు లారీ విద్యుదాఘాతానికి గురై ఒక్కసారిగా మంటలు వచ్చాయి. ఏమీ చెయ్యలేని పరిస్థితుల్లో ముందు లారీ లోని డ్రైవర్ అగ్ని ఆహుతై సజీవ దహనం

అయ్యాడు. ప్రమాదాన్ని గమనించిన క్లినర్ ఒక్కసారిగా లారీ నుంచి బయటకు దూకడంతో ప్రాణాలతో బయట పడగలిగాడు. మంటల్లో లారీ అగ్నికి ఆహుతవడం గమనించిన స్థానికులు మంటలు

ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam