DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ తెలుగు అకాడమీ అధ్యక్షులు గా లక్ష్మి పార్వతి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 06, 2019 (డిఎన్‌ఎస్‌) :ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ అధ్యక్షులు à°—à°¾ ప్రముఖ విద్యావేత్త లక్ష్మి

పార్వతిని రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. à°ˆ మేరకు బుధవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జీవో నెంబరు 180 ద్వారా ఆమె ను à°ˆ  à°ªà°¦à°µà°¿ లో  à°¨à°¿à°¯à°®à°¿à°¸à±à°¤à±‚ ఉత్తర్వులు జారీ

అయ్యాయి. ఆమె పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో స్నాతకోత్తర పట్టా అర్హత పొందారు. 2000 సంవత్సరంలో ఆమె తెలుగు సాహిత్యంలో ఎమ్‌. à°Ž పూర్తి చేశారు. అనంతరం

తెలుగు భాషలో పరిశోధనలు కూడా చేశారు. తెలుగు సాహిత్యంపై విశేషమైన పట్టు ఉన్న లక్ష్మీ పార్వతి అనేక పుస్తకాలు కూడా రచించారు. బుద్దునిపై ఆమె రాసిన పుస్తకాలు

తెలుగు సాహిత్యంలో మంచి గుర్తింపు పొందాయి. మాజీ ముఖ్యమంత్రి, సినీ నటుడు ఎన్టీరామారావు ను ద్వితీయ వివాహం చేసుకున్నారు. అయన దివంగుతలైనప్పటి నుంచి రాజకీయాల్లో

రాజీపడకుండా పోరాటం చేస్తున్న ఆమె ప్రస్థానాలను దాటుకుని వైసీపీలో చేరారు. అధికారంలోకి వచ్చాక ఆయన కూడా ఆమె సాహితీ ప్రతిభను, పార్టీకి చేసిన సేవలను గుర్తించి

తెలుగు అకాడమీ చైర్మన్ గా నియమించారు. ఆమె నియామకం పట్ల సాహితీ సంస్థలనేకం హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఈ సందర్బంగా తన నియామకం పై లక్ష్మి పార్వతి ముఖ్యమంత్రి

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కి, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డికి ధన్యవాదములు తెలిపారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam