DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మత్స్య సంపద అభివృద్ధికి సహకరించండి చర్యలు : 

ఉభయ గోదావరి జిల్లాలో అవకాశాలున్నాయి. .. 

రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . . 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 07, 2019

(డిఎన్‌ఎస్‌) : ఉభయ గోదావరి జిల్లాలో మత్స్య సంపద అభివృద్ధికి సహకరించాలని, రాజమహేంద్రవరం లోక్ సభ సభ్యుడు మార్గాని భరత్ కేంద్ర à°®à°¤à±à°¸à±à°¯à°¶à°¾à°– మంత్రి గిరిరాజ్ సింగ్

ను కోరారు. గురువారం న్యూ ఢిల్లీ లో మత్స్యశాఖ, పశుసంవర్ధక, డైరీ కేంద్ర మంత్రిని కలసిన వైస్సార్సీపీ పార్లమెంటరీ చీఫ్ విప్ భరత్ ఈ మేరకు ఉభయ గోదావరి జిల్లాలో ఈ

పరిశ్రమలకు అవకాశాలున్నాయని తెలిపారు. తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో మత్స్య పరిశ్రమ కు ప్రభుత్వ సహకారం కావాలని మత్స్యకారులకు సహకారం కావాలని, మత్స్యసంపద

అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలలో ఆక్వా రంగం పై ఆధారపడి జీవిస్తున్న వారి సంక్షేమానికి తగిన సహకారం అందించాలని మన మత్స్య

సంపదను విదేశాల్లో ఎగుమతి చేసే విధముగా, దీటుగా ఉండేలా చూడాలని, మేత రేట్ పెరగడం వలన à°ˆ à°°à°‚à°—à°‚ మీద ఆధారపడిన వారికి కష్టంగా మారుతుంది అన్నారు. 
కొత్త జాతులను

అభివృద్ధి పరచి, ప్రపంచవ్యాప్తముగా డిమాండ్ ఉన్న మత్స్య సంపదను అభివృద్ధి చేయడానికి తగిన సబ్సిడీ అందించి, ఫీడింగ్ రేట్ ను తగ్గించడంవల్ల ఎగుమతులు లో ప్రపంచ

దేశాల్లో పోటీపడగలం ముఖ్యంగా చైనా ను అధిగమించగలం అని పార్లమెంట్ సభ్యులు తెలుపగా దానికి కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు అని పార్లమెంట్ సభ్యులు

పేర్కొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam