DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల లో వసతికి వెయ్యి కి వడ్డింపే. . ..

తిరుమల లో వసతి నేటి నుంచీ " వాచి"  à°ªà±‹à°¤à±à°‚ది. 

తిరుమలలో ఇక కాటేజీల ధరలు ఆకాశాన్ని అంటుతాయి. 

సదుపాయాలు నిల్లు,  à°µà°¡à±à°¡à°¿à°‚పు ధరలు డబుల్ ఫుల్లు

మండిపడుతున్న భక్త జనం

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి ) : . . .

తిరుపతి, నవంబర్ 07, 2019 (డిఎన్‌ఎస్‌): నేటి నుంచి తిరుమల లో వసతి గృహాల్లో చార్జీలు

వాచి పోతున్నాయి.  24 గంటలకు మాత్రమే ఇచ్చే నందకం అతిధి గృహం లో ప్రస్తుతం రూ. 600 మాత్రమే ఉండే అద్దె నేటి నుంచి (రూ.  1000 ) డబుల్ à°—à°¾ పెంచేసింది. కోట్లాది మంది హిందువుల

ఆరాద్యమైన తిరుమల శ్రీనివాసుని దర్శనానికి  à°¨à°¿à°¤à±à°¯à°‚ లక్షలాది మంది భక్త జనం వస్తుండడంతో తిరుమల తిరుపతి దేవస్థానముల ( à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) బోర్డు వసతి గృహాల అద్దెలను అమాంతం

పెంచేంసింది. పైగా ఈ అద్దెలు శుక్రవారం నుంచే అమలులోకి వచ్చేస్తున్నాయి. దీంతో భక్తులు టిటిడి తీరును ఎండగడుతున్నారు. వసతి గృహాల్లో ఎటువంటి సదుపాయాలూ ఇవ్వక

పోయినా కిరాయి మాత్రం బడుతున్నారని మండిపడుతున్నాయి. కొన్ని ఆర్జిత టికెట్ల పై వసతి కల్పించే అతిధి గృహాలు వీరికి ఇస్తుంది. వీటికి కూడా పూర్తి వెయ్యి రూపాయలు

బాదేస్తున్నారు.  à°ªà±à°°à°§à°¾à°¨à°‚à°—à°¾ నందకం, కౌస్తుభం, పాంచజన్యం అతిధి గృహాల కిరాయిని అమాంతం పెంచేశారు. వీటిల్లో ఒక్కొక్క గృహంలోనూ 600 గదులు ఉన్నాయి. 

పెంచిన ధరల

ప్రకారం : . . 
 
నందకం అద్దె గదులను   ప్రస్తుతం  à°°à±‚.  600 నుంచి రూ. 1000 /- à°•à°¿ పెంచారు. 

కౌస్తుభం, పాంచజన్యం లో అద్దె గదులను ప్రస్తుతం  à°°à±‚.  500 నుంచి రూ. 1000 /- à°•à°¿ పెంచారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam