DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆంధ్ర అభివృద్ధి ఇబ్బడి ముబ్బడిగా నిధులు ఇవ్వండి : సి ఎం 

సీఎస్‌ఆర్‌ నిధుల కోసం కనెక్ట్‌ టు ఆంధ్రా పోర్టల్‌ ఆవిష్కరణ 

దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులకు పిలుపు ఇచ్చిన సీఎం జగన్ 

ముఖ్యమంత్రి ఛైర్మన్‌à°—à°¾,

సీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌à°—à°¾ ‘‘కనెక్ట్‌  à°Ÿà± ఆంధ్రా’’..

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి: . . .  

అమరావతి,  à°¨à°µà°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రా ని అభివృద్ధి

పరిచేందుకు ఇబ్బడి ముబ్బడిగా సామాజిక భాద్యత కార్యక్రమాల నిధులను ఆంధ్ర ప్రదేశ్ కు అందించండి అంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపునిచ్చారు.

శుక్రవారం అమరావతి లో జరిగిన కార్యక్రమం లో ‘కనెక్ట్‌  à°Ÿà± ఆంధ్రా’’ వెబ్ పోర్టల్ ను అయన ఆవిష్కరించారు. à°ˆ పోర్టల్ ద్వారా 
నిధులను నేరుగా ప్రభుత్వానికి

అందించాల్సిందిగా దాతలు, సంస్థలు, ప్రవాసాంధ్రులను కోరారు. తద్వారా  à°ªà±à°°à°­à±à°¤à±à°µ పథకాలు, కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలన్నారు. సొంత గ్రామంలో అమలవుతున్న

నవరత్నాలు, నాడు–నేడు సహా, ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు ఎవరైనా సహాయం చేయొచ్చు అని తెలిపారు. కనెక్ట్‌ టు ఆంధ్రా వెబ్‌ ప్రారంభం తర్వాత ప్రవాస ఆంధ్రులను

ఉద్దేశించి సందేశం ఇచ్చారు.  ‘‘రాష్ట్రం మీద మీ ప్రేమాభిమానాలు చూపించడానికి ఇదొక మంచి అవకాశం à°—à°¾ అభివర్ణించారు. మీరు à°Žà°‚à°¤ సహాయం చేస్తారన్నది ముఖ్యంకాదు, మీ

గ్రామానికి లేదా మీ నియోజకవర్గానికి లేదా మీ జిల్లాలో మీరు ఏ కార్యక్రమైనా చేపట్టవచ్చు. లేదా ఏ కార్యక్రమానికైనా ఎంత మొత్తమైనా సహాయం చేయవచ్చు. మెరుగైన రాష్ట్రం

కోసం మీరు ఎంతోకొంత మంచిచేయడానికి ఖండాతరాల్లో ఉన్న వారంతా ముందుకు రావాలి అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కమిషనర్‌

విజయ్‌కుమార్, ప్రణాళికా శాఖ డిప్యూటీ సెక్రటరీ కోటేశ్వరమ్మ, ఏపీఎన్‌ఆర్టీ ఛైర్మన్‌ మేడపాటి వెంకట్‌ పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam