DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉక్కు శాఖా మంత్రి ధర్మేంద్ర ప్రధాన తో వైఎస్ జగన్ భేటీ. . . .

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 08, 2019 (డిఎన్‌ఎస్‌) : కేంద్ర పెట్రోలియం, సహజవాయువు, ఉక్కుశాఖల మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, సంబంధిత

అధికారులతో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్, రాష్ట్ర అధికారులు సమావేశమయ్యారు. శుక్రవారం జరిగిన à°ˆ సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలు
à°•à°¡à°ª స్టీల్‌

ప్లాంట్‌కు ఎన్‌ఎండీసీ నుంచి ఇనుప ఖనిజం సరఫరాకు అంగీకారం జరిగింది. త్వరలో ఎన్‌ఎండీసీ, ఏపీ ప్రభుత్వం మధ్య  à°Žà°‚ఓయూ జరుగనుంది. చమురు కంపెనీలకు రాష్ట్రంలో

వనరుల వినియోగం ద్వారా వస్తున్న ఆదాయాల మేరకు సీఎస్‌ఆర్‌ నిధులు లభించనున్నాయి. తూర్పుగోదావరి జిల్లాలో ముమ్మిడివరం ప్రాంతంలో మత్స్యకారులకు చెల్లించాల్సిన

రూ.81 కోట్లను త్వరలో చెల్లిస్తామన్న ఓఎన్జీసీ తెలియచేసింది. కాకినాడ–రాజమండ్రి ప్రాంతాల్లో పెట్రోలియం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు చేయనుంది.

కాకినాడలో పెట్రోలియం కాంప్లెక్స్‌ ఏర్పాటుపై అత్యున్నతస్థాయి కమిటీ, కమిటీలో కేంద్రం, రాష్ట్రానికి చెందిన అధికారులు చర్చించారు. వచ్చే ఐదేళ్లలో ఏపీలో

పెట్రోలియం, సహజవాయువు, ఉక్కు రంగాల నుంచి రూ.2 లక్షల కోట్లకుపైగా పెట్టుబడులు లభించనున్నాయి. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam