DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిలో ఒలింపిక్ బంగారు పతకం అందించాలి : మంత్రి అవంతి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS)

విశాఖపట్నం, నవంబర్ 09, 2019 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నం నుంచి టేబుల్ టెన్నిస్ క్రీడారంగం లో ఒలింపిక్ పతకం అందించాలని రాష్ట్ర క్రీడలు, పర్యాటక

శాఖా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు కోరారు. శనివారం విశాఖలోని అయన ఇంటి దగ్గర తనను కలిసిన విశాఖ జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం ప్రతినిధులతో మాట్లాడుతూ

విశాఖపట్నం నుంచి ఒలింపిక్ పతకం అందించిన వారు ఎవరూ లేరని, టీటీ పోటీల్లో విశాఖ నుంచి ప్రాతినిధ్యం వహించాలన్నారు. త్వరలో జరుగనున్న వివిధ నగరాల్లో జరిగే జాతీయ

టేబుల్ టెన్నిస్ పోటీల్లో పాల్గొనే క్రీడాకారులను అయన అభినందించారు.  à°µà°¿à°¶à°¾à°– జిల్లా టేబుల్ టెన్నిస్ సంఘం కార్యదర్శి à°¡à°¿ వి ఎస్ వై శర్మ, ఇతర కార్యవర్గ సభ్యులు

మంత్రిని కలిశారు. 
విశాఖ నుంచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులు వీరే:

నవంబర్ 16 నుంచి 22 వరకూ హిమాచల్ ప్రదేశ్, ధర్మశాలలో జరుగనున్న  à°¸à°¬à± జునియర్ టీటీ

పోటీల్లో 
పివి మణికుమార్, à°Ÿà°¿. ఆశ్రిత, పి మహీధర వర్మ, బి. గోపీచంద్, à°Žà°‚. ప్రగ్యాన్, విగి సంయుక్త, పి భవిత, లు పాల్గొనున్నారు. 

డిసెంబర్ 2 నుంచి 8 వరకూ కాశ్మీర్

రాష్ట్రంలోని జమ్మూ నగరంలో జరుగనున్న జాతీయ స్థాయి టీటీ పోటీల్లో సిహెచ్ దత్త అవినాష్, విజి సంయుక్త, à°Ÿà°¿. ఆశ్రిత, à°Žà°‚. గోపాల్ లు పాల్గొంటారన్నారు. 

జనవరి 27 నుంచి

 à°«à°¿à°¬à±à°°à°µà°°à°¿ 2 వరకూ తెలంగాణ రాష్ట్రంలోని హైద్రాబాద్ నగరంలో జరుగనున్న సీనియర్ నేషనల్ టీటీ పోటీల్లో విజి సంయుక్త, à°Ÿà°¿. ఆశ్రిత లు పాల్గొన్నారని తెలిపారు. 

గుజరాత్

రాష్ట్రంలోని వడోదర లో జరుగనున్న అండర్ 19  à°¨à±‡à°·à°¨à°²à± టీటీ పోటీల్లో à°¡à°¿. రఘురాం, à°¡à°¿. మనస్వి పాల్గొనున్నారు. 

ఈ జట్లకు కోచ్ లుగా ఎం. రవికుమార్, కెవి మురళి మోహన్ పాత్రో

లు హాజరుకానున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam