DNS Media | Latest News, Breaking News And Update In Telugu

14 అంకె తో శ్రీ రామునికి విడదీయలేని అనుబంధం ?

14 తర్వాత పట్టాభిషేకం, 140 ఏళ్ళ తర్వాత ఆలయం ! ! ! 

వనవాసంలోనూ 14 అస్త్రాలతోనే దుష్ట శక్తులను నిరోధం 

సుప్రీం కోర్టు తీరు పూర్తిపాఠం కూడా 1045 పేజీలు  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . . .

విశాఖపట్నం, నవంబర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : 64 కళలను ఔపోసన పట్టిన శ్రీరామచంద్రునికి 14 సంఖ్యతో అనుబంధం చాలా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక్ష్వాకు

వంశ కుల గురువు వశిష్ఠుడు రామ పట్టాభిషేకానికి ముహూర్తం పెట్టిన 14 సంవత్సరాల తర్వాతే శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయ్యినట్టు వాల్మీకి విరచిత శ్రీరామాయణం

తెలియచేస్తోంది. అదే క్రమం లో వనవాసంలోనూ 14 అస్త్రాలతోనే దుష్ట శక్తులను నిరోధించినట్టు కూడా తెలియచేస్తోంది. నాటి నుంచి శ్రీరామునితో అనుబంధం ఏర్పరుచుకున్న 14

సంఖ్యా నేటికీ కొనసాగుతోంది అన్నట్టుగా తెలుస్తోంది. ఇదే నిరూపితం అయ్యింది. శ్రీరాముడు జన్మించినట్టుగా ప్రకటించబడిన అయోధ్యలోని శ్రీరామ జన్మ భూమిలో

శ్రీరామ్ లల్లా ఆలయ నిర్మాణానికి సిద్ధపడిన సమయంలో ఎన్నో స్థాయిల్లో చర్చలు, న్యాయ పోరాటాలు మొదలై, సుమారు 140 (138 ఏళ్ళ కాలం) సంవత్సరాల తరబడి విచారణ లు సాగి నేడు

సానుకూలత లభించింది. అయితే ఆలయ నిర్మాణం పూర్తి అయ్యే సరికే ఈ 140 ఏళ్ళ కాలం పూర్తి అవుతుంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే సుప్రీం కోర్టు అత్యున్నత ధర్మాసనం ఇచ్చిన

తీరు పూర్తిపాఠం కూడా (1045 పేజీలు ) ఇదే అంకెలకు సామీప్యంగా ఉంది. పూర్తి విచారణ లో సుమారు 14000 వేల మందికి పైగా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అనుబంధం కల్గి ఉండి

ఉంటారు.

 

pix courtesy:  to whom so ever it may concern...

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam