DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఆలయాల అభివృద్ధి కి అండదండలు  : మంత్రి వెలంపల్లి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) 

అమరావతి,  à°¨à°µà°‚బర్ 10, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్రంలోని అన్ని ఆలయాల అభివృద్ధికి దేవాదాయ ధర్మాదాయ శాఖ పక్షాన పూర్తి

అండదండలందిస్తామని à°† శాఖా మంత్రి శ్రీవెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. వన్‌టౌన్‌ బ్రాహ్మణవీధిలో వేంచేసి ఉన్న శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంలో రూ.12

లక్షలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి శ్రీవెలంపల్లి శ్రీనివాసరావు ఆదివారం ఉదయం శంఖుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధికి

అవసరమైన నిధులను మంజూరు చేస్తున్నట్లు చెప్పారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఆలయాల పరిరక్షణకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. నిధులను విడుదల చేయటం

జరుగుతుందన్నారు. అంతేకాకుండా అర్ఛకుల సంక్షేమానికి కూడా పెద్ద పీఠ వేస్తున్నట్లు వివరించారు. జగన్‌మోహనరెడ్డి ప్రభుత్వ పాలనలో దేవాదాయ ధర్మాదాయ శాఖలో

ఎన్నడూ లేని విధంగా ఆలయాల పరిరక్షణకు అనేక చర్యలు చేపట్టినట్లు వివరించారు. తొలుత మంత్రికి ఆలయ అర్ఛకులు, కార్యనిర్వహణాధికారి శ్రీగెల్లి హరిగోపీనా«à°¦à±‌బాబు

స్వాగతం పలికి ఆహ్వానించారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. à°ˆ కార్యక్రమంలో జిల్లా సహాయ కమిషనర్‌ వీ.సత్యనారాయణ, దేవాదాయ శాఖ

అధికారులు జీ.శ్రీనివాసు, నాగేంద్రకుమార్, పీ.సతీష్,  à°†à°°à±à°¯à°µà±ˆà°¶à±à°¯ సంఘ అర్భన్‌ అధ్యక్షులు కొనకళ్ల విద్యాధరరావు, ఆర్యవైశ్య సంఘం నేత గుడిపాటి శ్రీపాపారావు

తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ గెల్లి హరిగోపీనాద్‌బాబు పర్యవేక్షించారు. అర్చకులకు క్వార్టర్స్ నిర్మాణానికి

ప్లాన్స్ తయారు చేయమని ఆదేశించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam