DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాచిగూడలో హంద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ను ఢీకొన్న ఎంఎంటీఎస్‌

అధికారుల నిర్లక్ష్యంతో ఒకే ట్రాక్ పైకి రెండు రైళ్లు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl  à°•à°°à°¸à±à°ªà°¾à°‚డెంట్ అమరావతి) : . . .

అమరావతి,  à°¨à°µà°‚బర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : రైల్వే

అధికారుల నిర్లక్ష్యం కారణంగా హైద్రాబాద్ దరి కాచిగూడ రైల్వే స్టేషన్ లో రైల్వే ట్రాక్ పై ఒక ఎక్స్ ప్రెస్ రైలు నిలిచి ఉండగానే లోకల్ ( ఎం ఎం టి ఎస్) రైలు కు సిగ్నల్

ఇవ్వడం తో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం జరిగిన à°ˆ ఘటన పూర్తిగా రైల్వే అధికారుల నిర్లక్ష్యంగానే తేలింది. à°ˆ ప్రమాదం మలక్‌పేట నుంచి వస్తున్న ఎంఎంటీఎస్

రైలు ఢీ కొట్టడంతో కర్నూలు-హైదరాబాద్‌  à°¹à°‚ద్రీ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌ ఇంజన్ తో పాటు మూడు భోగీలు తీవ్రంగా భిన్నమయ్యాయి. à°ˆ క్రమంలో ఇంజన్ లో డ్రైవర్ ఇరుక్కు

పోవడం బాధాకరం.  

à°ˆ ఘటనలో 10 మందికిపైగా గాయాలైనట్లు సమాచారం. ఐదు బోగీల వరకు దెబ్బతిన్నాయి. à°ˆ ప్రమాదంతో ఎంఎంటీఎస్‌లోని ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు.

సమాచారం అందుకున్న రైల్వే శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కాచిగూడ ఆస్పత్రికి తరలించారు. à°ˆ  à°˜à°Ÿà°¨

కారణంగా ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలవల్లే ప్రమాదం చోటు చేసుకుందని తెలుస్తోంది

రైల్వే అధికారుల నిర్లక్ష్యం వల్లే : . . . .

.

ఈ ఘటనపై ప్రయాణికులు మండిపడుతున్నారు. రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రైల్వేశాఖ నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని వారు అంటున్నారు.

ట్రాక్‌పై à°’à°• రైలు ఉండగా మరో రైలుకు ఎలా సిగ్నల్స్‌ ఇస్తారని ప్రశ్నించారు.

క్యాబిన్‌లో చిక్కుకున్న డ్రైవర్‌

à°ˆ ప్రమాదంలో రైలు డ్రైవర్‌ క్యాబిన్‌లో

చిక్కుకున్నాడు. సంఘటన స్థలికి చేరుకున్న ఎన్డీఆర్‌ఎఫ్‌, రైల్వే సిబ్బంది అతడిని బయటకి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆయనకు అపస్మారక స్థితిలో ఉన్న ఆయనకు

ప్రత్యేక పద్ధతుల ద్వారా ఆక్సిజన్‌ అందిస్తున్నారు. ప్రమాదంపై  à°°à±ˆà°²à±à°µà±‡ అధికారులెవరూ ఇప్పటి వరకు స్పందించలేదు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam