DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తెలుగు తల్లి ద్రోహం చేసిన యార్లగడ్డ పదవి దిగాల్సిందే 

à°•à°‚à°Ÿà°¿ చూపుగా ఉంటాడనుకుంటే కంట్లో నలుసయ్యాడు 

ముఖ్యమంత్రి వారం గడువు. - జీవో రద్దు చెయ్యాల్సిందే. 

తెలుగు ఉద్యమ కారులు, భాషాభిమానులు 

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): .  .

విశాఖపట్నం, నవంబర్ 11, 2019 (డిఎన్‌ఎస్‌) : తెలుగుభాషకు తానే ముందు ఉండి ఉద్యమాలకు చూపుడు వీలుగా ఉంటాడు అనుకున్న అధికార భాషా సంఘం

అధ్యక్షుడు యార్లగడ్డ పదవి కోసం తెలుగు తల్లి కంట్లో నలుసు అయ్యాడని తెలుగు దండు వ్యవస్థాపకులు ఫణిశయన సూరి మండిపడ్డారు. సోమవారం నగరం లోని మద్దిలపాలెం కూడలి

వద్ద గల తెలుగు తల్లి విగ్రహానికి పూమాల వేసి, మా తెలుగు తల్లికి మాట పాడి, అనంతరం తెలుగు భాషాభిమానులు, విద్యార్థులు, ఉద్యమకారులు ప్రతిజ్ఞ చేసారు. ఈ సందర్బంగా ఆయన

మాట్లాడుతూ పదవుల కోసం మనిషి ఎంతటి పైశాచికానికైనా దిగజారుతాడని యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ ను చూసాక బాగా అర్ధం అయ్యిందన్నారు. ఈ రాష్ట్రం తెలుగు భాషా

ప్రాతిపదిక à°¨ ఏర్పాటైందని, అలంటి à°ˆ రాష్ట్రంలోనే మాతృభాషా ను విద్య à°°à°‚à°—à°‚ నుంచి వేలి వేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి  à°µà°¾à°°à°‚ రోజుల పాటు సమయం

ఇచ్చారు. ఈలోగా ఈ జీవో ను రద్దు చెయ్యాలని, లేని పక్షంలో గతంలో మాదిరిగానే నిరాహార దీక్షకు దిగుతామని హెచ్చరించారు.

వైజాగ్ జర్నలిస్ట్ ఫోరమ్ అధ్యక్షుడు గంటల

 à°¶à±à°°à±€à°¨à±à°¬à°¾à°¬à± మాట్లాడుతూ  à°¤à±†à°²à±à°—ు భాష కు ద్రోహం చేసిన మొదటి వ్యక్తి అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ లాంటి వాళ్లను నమ్మి ముందడుగు వేసే

వాళ్లకు చెంప పెట్టులా ప్రాధమిక విద్యలో తెలుగు మాధ్యమాన్ని రద్దు చేయడంలో కీలక పాత్ర పోషించారన్నారు. కేవలం ఢిల్లీ, అమెరికాలు తప్ప ఆంధ్ర లో ఏ ప్రాంతం అతనికి

కనపడడం లేదన్నారు. భాషకు ద్రోహం చేసిన వారు స్వచ్చందంగా ప్రభుత్వ పదవుల నుంచి స్వచ్చందంగా దిగి పోవాలని డిమాండ్ చేసారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam