DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనవరి లో బీమా ఉద్యోగుల సంస్థ జాతీయ సదస్సు 

14 à°¨ భారత ఆర్ధిక వ్యవస్థ స్థితిగతులపై చర్చ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, DNS): . ..

విశాఖపట్నం, నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత ఆర్ధిక వ్యవస్థ స్థితిగతులపై కూలంకష చర్చ

జరిపేందుకు à°ˆ నెల 14 à°¨ విశాఖ వేదికగా జాతీయ స్థాయి ఆర్ధిక నిపుణులచే సదస్సు నిర్వహిస్తున్నట్టు  à°†à°²à± ఇండియా ఇన్సూరెన్స్ ఎంప్లాయిస్ యూనియన్ విశాఖ శాఖ ప్రధాన

కార్యదర్శి రమణాచలం తెలిపారు.  à°®à°‚గళవారం నగరం లోని విజెఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఢిల్లీ లోని జవహార్ లాల్ నెహ్రు

విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ జయతి ఘోష్ ఈ సదస్సులో పాల్గొంటారన్నారు. ప్రస్తుతం ఈమె సెంటర్ ఫార్ ఎకనామిక్ స్టడీస్ - ప్లానింగ్ విభాగానికి అధ్యక్షురాలిగా

ఉన్నరారని తెలిపారు. ఈ సదస్సు కు ఆంధ్ర విశ్వ కళాపరిషత్ పూర్వ ఉపకులపతి డాక్టర్ కెవి రమణ అధ్యక్షత వహిస్తారన్నారు. బీమా రంగ ఉద్యోగుల సంఘం జాతీయ మహా సభలు జనవరి 27

నుంచి 30à°µ తేదీ వరకు విశాఖ లోని బీచ్ రోడ్డులో ఉన్న ఏయు కన్వెన్షన్ సెంటర్లో జరుగుతాయన్నారు. 
ఈ విలేకరుల సమావేశంలో ఐ సీఈ యు అధ్యక్షులు కామేశ్వరి, ఉపాధ్యక్షులు

 à°•à±†à°µà°¿ రమణ మూర్తి, సంయుక్త కార్యదర్శులు వై వి  à°¸à°¤à±€à°·à±, పి  à°ªà±‚ర్ణిమ, కోశాధికారి ఎన్ జె రాజు, సహాయ కోశాధికారి పి   పద్మావతి, సునంద, పత్రిక సంబంధాల సమన్వయ కర్త ఏ.

రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam