DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మింది వెంకన్న ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి సేవలు

సత్యదేవుని వ్రతాలూ ఆచరించిన భక్త జనం 

రిపోర్ట్ : కళ్యాణి CSV , స్టాఫ్ రిపోర్టర్,  à°µà°¿à°¶à°¾à°–పట్నం )

విశాఖపట్నం, నవంబర్ 12, 2019 (డిఎన్‌ఎస్‌): కార్తీక పౌర్ణమి

పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖనగరం పరిధిలోని మింది శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు

కాండూరి జగన్నాధాచార్యుల ఆధ్యర్వం లో మంగళవారం ఉదయం సుప్రభాతం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకూ విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. కార్తీక పౌర్ణమి ను

పురస్కరించుకుని శ్రీ అలమేలుమంగా పద్మావతి సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో ఉచితముగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతములు నిర్వహించారు. à°ˆ

కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వాహణ అధికారి ఎస్. వెంకట సుబ్బారావు, ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఆగస్టు రాజా రామ్ మోహన్ రావు దంపతులు, సహా పెద్ద సంఖ్యలో భక్తులు

శ్రద్దగా సత్యదేవ వ్రతాన్ని ఆచరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam