DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎవరెస్టును విజయవంతంగా అధిరోహించిన విశాఖ వాసులు

ఎవరెస్టు ఎక్కడం పర్వతారోహకులకు నోబెల్ లాంటిది : 

విశాఖపట్నం, జూన్ 11, 2018 (DNS Online) :  à°ªà±à°°à°ªà°‚à°šà°‚ లో పర్వతారోహకులందరికీ కలిగే అత్యున్నత ఆశయం ఎవరెస్టు శిఖరం

అధిరోహించడమే. అలాంటి ఆశయాన్ని నిజం చేసుకున్న వారు అతి తక్కువ మందే ఉంటారు. వారిలో విశాఖ జిలాకు చెందిన వారు కూడా ఉండడం అభినందనీయం. ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి

ఏప్రిల్ 16 నుంచి 29 వరకూ అత్యంత క్లిష్టమైన ఈ సాహసాన్ని నెరవేర్చినట్టు పి. సత్యానందం, తెలిపారు. సోమవారం నగరం లోని వి జె ఎఫ్ ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన విలేకరుల

సమావేశం లో అయన మాట్లాడుతూ ఎవరెస్టు బేస్ క్యాంప్ కు వెళ్లాలని అనే బలమైన కోరిక కారణంగా జబల్ పూర్ మౌంటనీరింగ్ అసోసియేషన్ ను సంప్రదించడం జరిగిందని,

విశాఖపట్నం నుంచి ముగ్గురు సభ్యులు ( తనతో పాటు  à°ªà°¿. సత్యనారాయణ రెడ్డి - 65 సంవత్సరాలు, ఈవీ కృష్ణ అప్పారావు - 49 ఏళ్ళు) పాల్గొన్నట్టు తెలియచేసారు.
ఈ సందర్బంగా తమ

ప్రయాణం సాగిన విధానాన్ని వివరించారు. ఏప్రిల్ 12 న కోరమాండల్ రైల్లో విశాఖ నుంచి బయలు దేరి 14 నాటికి ముజఫర్ పూర్ లో దిగి సీతామాడి , జనక్ పూర్ ల మీదుగా 15 నాటికి ఖాట్మండు

చేరుకున్నట్టు తెలిపారు. 16 à°¨ ఉదయం త్రిభువన్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ నుంచి లఖ్లా కు చేరుకున్నారు. తదుపరి ఏప్రిల్  16 à°¨ సాగరమాత నేషనల్ పార్క్ నుంచి ఎవరెస్టు శిఖర

పర్వతారోహణం ఆరంభించినట్టు వివరించారు. సాయిన్త్రానికి టుక్ టుక్  à°…నే ప్రాంతానికి సాయంత్రం 5 30 గంటలకు చేరుకున్నారు. à°† ప్రాంతం ఎత్తు 2500 మీటర్లు కాగా, మరునాడు

మాంజో గ్రామం మీదుగా నాంచే బజార్ కు ( 3400 మీటర్లు ఎత్తుకు) చేరుకుంది à°ˆ బృందం,  18 à°µ తేదీన ఖంగ్ జూమ్ అనే గ్రామం దిశాగా సాగుతున్న యాత్ర ఎవరెస్టు వ్యూ హోటల్ మీదుగా ( 3440

మీటర్ల ఎత్తు), సాగిన ప్రయాణం రెండు రోజుల పాటు పంగ్ బొచే లో 
బస చేయడం జరిగింది. దీని ఎత్తు 3570  à°®à±€à°Ÿà°°à±à°²à±. తదుపరి అమాదబాలం ( 6812 మీటర్లు ఎత్తు ) బేస్ క్యాంప్ కు చేరుకుంది à°ˆ

బృందం. కొంత విశ్రాంతి తదుపరి 21 à°¨ 4280 మీటర్ల ఎత్తులో ఉన్న డింగ్ బొచే  à°•à± చుకున్నట్టు తెలిపారు. అక్కడికి దగ్గరలో ఉన్న ఎత్తయిన కొండా మీద ఉన్న మానేస్ట్రీ à°•à°¿

అక్లమటైజేషన్ కోసం వెళ్లడం జరిగిందని వివరించారు. తదుపరి 22 à°µ తేదీన 
4600 మీటర్ల ఎత్తులో ఉన్న లోబెచే కు ప్రయాణం సాగింది. అక్కడ తొలిసారి గా ఎవరెస్టు బేస్ క్యాంప్,

కాలాపత్తర్ రెండూ కనిపించాయని, అక్కడ సాహస వీరుల స్మృతి చిహ్నాలు చూడడం జరిగింది. 23 న గోరఖ్ షేప్ అనే ప్రాంతాన్ని దర్శించామని, దీని ఎత్తు 4948 మీటర్లు కాగా, ఇక్కడ

నుంచి ఎడమ వైపున కాలాపత్తర్ కు కొందరు, కుడివైపున ఉన్న ఎవరెస్టు బేస్ క్యాంప్ కి కొందరు చేరుకున్నారు. విశాఖ నుంచి బయలు దేరిన బృందంలో కృష్ణ అప్పారావు కాలా పత్తర్ (

5550 మీటర్ల ఎత్తు), కు చేరుకున్నట్టు తెలిపారు. 24 à°¨ ఉదయాన్నే 5:30 గంటలకు బయలు దేరి వెళ్లి 7:30 గంటలకు ఎవరెస్టు బేస్ క్యాంప్ ( 5330  à°®à±€à°Ÿà°°à±à°²à± )కు చేరుకొని జీవితాశయాన్ని

నెరవేర్చుకున్న ఆనందాన్ని అందరితో కలిసి పంచుకున్నట్టు అమితానందం తో తెలిపారు. అదే  à°°à±‹à°œà± తిరుగు ప్రయాణం మొదలు పెట్టి పెరుచే ( 3880 మీటర్ల ఎత్తు) కు చేరుకోవడం

జరిగిందన్నారు. 25 న నాం చే బజార్ కు చేరుకొని, తదుపరి లఖ్లా కు చేరుకున్నామన్నారు. వెళ్లే టప్పుడు తొమ్మిది రోజులు పట్టిన గమ్యం, తిరుగు ప్రయాణం కేవలం రెండు

రోజుల్లోనే ముగిసిందన్నారు. తదుపరి, 28 à°µ తేదీన ఖాట్మాండు చేరుకొని, ముక్తినాద్ ఆలయాన్ని దర్శించి, మే 4 నాటికి విశాఖపట్నం చేరుకున్నట్టు వివరించారు. 

వెళ్లే

టప్పుడు విమానం ప్రయాణం లో జీవన్మరణ సమస్యలను కూడా ఎదుర్కొన్నామని, అయితే అదృష్టవ శాత్తు, ప్రయాణం సవ్యంగా సాగిందన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam