DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ సి ఎస్ గా  నీలం సహాని బాధ్యతల స్వీకరణ  

ప్రభుత్వ ఆశయాలను సాకారం చేస్తాం. : à°¨à±€à°²à°‚ సాహ్ని

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 13, 2019 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ ప్రధాన

కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి నీలం సాహ్ని గురువారం భాద్యతలు చేపట్టారు. ఇన్చార్జి సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్  à°¨à±à°‚à°šà°¿ బాధ్యతలు నీలం సహాని తీసుకున్నారు.

ఏపీ ప్రభుత్వానికి తొలి మహిళా సీయస్‌ à°—à°¾ బాధ్యతలు తీసుకోవడం ద్వారా ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చే ప్రాధాన్యత తెలుస్తోందన్నారు. పలువురు ఐఏఎస్

అధికారులు,  à°¸à°šà°¿à°µà°¾à°²à°¯ ఉద్యోగ సంఘ నేతలు. నీలం సహాని à°•à±€ అభినందనలు తెలియ చేసారు. 1984 ఐఏఎస్ బ్యాచ్ à°•à°¿ చెందిన  à°ˆà°®à±† ఉమ్మడి రాష్ట్రంలో పలు హోదాల్లో విధులు నిర్వహించారు.

ఇటీవల కాలం వరకు ఆమె కేంద్ర ప్రభుత్వ సర్వీస్ లో కొనసాగారు. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రత్యేక కోరిక మేరకు ఈమెను కేంద్రం సేవల నుంచి రిలీవ్

చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam