DNS Media | Latest News, Breaking News And Update In Telugu

శ్రీవారి సన్నిధిలో సమాచార శాఖామంత్రి పేర్ని నాని 

కుటుంబ సమేతంగా అలిపిరి నడక దారిలో తిరుమలకు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి): . . .

తిరుపతి , నవంబర్ 14, 2019 (డిఎన్‌ఎస్‌) : తిరుమల శ్రీనివాసుని రాష్ట్ర

సమాచార, రవాణా  à°¶à°¾à°–ామంత్రి పేర్ని వెంకట్రామయ్య ( నాని) గురువారం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అలిపిరి నుండి నడకదారి ద్వారా తిరుమలకు కుటుంబ సమేతంగా

ప్రయాణమయ్యారు. దారి మధ్యలో భక్తులను కలుసుకుని పలు విషయాలు తెలుసుకున్నారు. మార్గమధ్యలో వ్యాపార వర్గాలు మంత్రి ని కలిసి కుటుంబ సమేతంగా నడక మార్గం ద్వారా

తిరుమలకు చేరుకోవడం అదృష్టమని, పాదరక్షలు లేకుండా కొండ ఎక్కుతున్న మంత్రికి వారు అభినందనలు తెలిపారు. తిరుమలకు చేరుకున్న మంత్రి సుపథం ద్వారా కుటుంబ సమేతంగా

తిరుమల శ్రీ వారిని దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో ఆలయ అధికారులు మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం చేసి, స్వామి ప్రసాదం అందించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam