DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంటర్ సప్లమెంటరీ ఫలితాలు విడుదల : 

విశాఖపట్నం, జూన్ 12, 2018 (DNS Online) : ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలను ఇంటర్మీడియట్ సప్లమెంటరీ ఫలితాలను మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు విడుదల చేశారు విశాఖపట్నం వైవిఎస్

మూర్తి ఆడిటోరియంలో మంగళవారం ఉదయం జరిగిన కార్యక్రమం లో అయన మాట్లాడుతూ పరీక్షలు  à°œà°°à°¿à°—à°¿à°¨ కేవలం 18 రోజుల లోపలే విడుదల చేయడం పట్ల మంత్రి à°—à°‚à°Ÿà°¾ శ్రీనివాసరావు

విద్యాశాఖ అధికారులకు అభినందించారు. ఇది ఒక ఆల్ టైం రికార్డ్ గా అభివర్ణించారు ఈ పరీక్షలో నాలుగు లక్షల 35వేల 764 మంది హాజరైనట్లు తెలిపారు బయోమెట్రిక్ ద్వారా

పరీక్షలు నిర్వహించామన్నారు జనరల్ విద్యార్థులు ప్రథమ సంవత్సరం రెండు లక్షల 97 వేల 862 మంది హాజరు కాగా ద్వితీయ సంవత్సరం ఒక లక్ష 19వేల 575 మంది హాజరుకాగా మొత్తం నాలుగు

లక్షల 17వేల 437 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు తెలిపారు ఒకేషనల్ కు సంబంధించి ప్రథమ సంవత్సరం 11,710 విద్యార్థులు హాజరు కాగా ద్వితీయ సంవత్సరం 6617 మంది

విద్యార్థులు తో కలిపి మొత్తంగా 18వేల 327 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు మంత్రి గంటా తెలిపారు ఒకేషనల్ జనరల్ కలిపి మొత్తంగా నాలుగు లక్షల 35 వేల 764 మంది

పరీక్షకు హాజరయ్యారు. మార్చి 2018లో ఫెయిలైన విద్యార్థులు ఒక లక్ష 53319 మంది పరీక్షలు రాయగా వారిలో 48 వేల 998 మంది పాసయినట్లు మంత్రి ధ్రువీకరించారు
అలాగే బెటర్మెంట్

కొరకు పరీక్ష వ్రాసిన అందరూ పాసయినట్లు మంత్రి తెలిపారు
ప్రథమ సంవత్సరం జనరల్ విద్యార్థులు 65 శాతం పాస్ కాగా ద్వితీయ సంవత్సరం 46 శాతంగా ఉందన్నారు. ఒకేషనల్ లో

ప్రథమ సంవత్సరం55% శాతంతో పాసయ్యారు సెకండియర్ జనరల్ విద్యార్థులు 46% తోపాస్ అయ్యారని మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కమీషనర్

ఉదయలక్ష్మి తో పాటు విద్యాశాఖ అధికారులు యూనివర్సిటీ వైస్ చైర్మన్ ఆంధ్ర యూనివర్సిటీ రిజిస్టర్ ఉమామహేశ్వరరావు పలు అధ్యాపకులు పాల్గొన్నారు

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam