DNS Media | Latest News, Breaking News And Update In Telugu

భార్యనే ఎరగా వేసి ట్రాప్ చేసి. .కిడ్నాప్ చేసి దోచుకున్నారు  

వెబ్ ఛానెల్ లో డబ్బుల తేడా . . . కిడ్నాప్ కు దారి తీసింది  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 15, 2019 (డిఎన్‌ఎస్‌) : à°’à°• వెబ్ ఛానెల్

నిర్వహణలో వచ్చిన డబ్బుల తేడా కారణంగా  à°’à°• వ్యక్తి ని ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసి, డబ్బులు దోచుకున్న ఘటనను సామర్ల కోట పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే . . .

.

గొల్లల మామిడాడ కు చెందిన రాకేష్ అనే à°’à°• వ్యక్తి సభ్యత, భాద్యత విస్మరించి, బరితెగించి తన భార్యనే à°Žà°°à°—à°¾ వేసి à°’à°• వ్యక్తిని ట్రాప్ చేసి కిడ్నాప్ కూడా  à°šà±‡à°¸à°¿à°¨

కేసును సామర్ల కోట పోలీసులు ఛేదించారు. 

తూర్పు గోదావరి జిల్లా గొల్లలమామిడాడ కు చెందిన రాకేష్, అశ్విని దంపతులు డబ్బు ఆశతో స్థానిక మణికంఠ రెడ్డి అనే

వ్యక్తిని ట్రాప్ చేసేందుకు పధకం వేశారు. దీనిలో దుర్గారెడ్డి అనే ప్రధాన నిందితుడు వేసిన ప్రకారం మణికంఠరెడ్డి, అశ్వినిలు సన్నిహితంగా ఉన్న వీడియోలు తీసి

బెదిరింపులకు పాల్పడ్డారు దుర్గారెడ్డి, రాకేష్ లు. దీంతో విషయం సెటిల్ చేసుకుందామని పిలిచి మణికంఠరెడ్డిని కిడ్నాప్ కూడా చేసారు. మణికంఠరెడ్డి నుంచి రూ. 63 వేల

నగదు బంగారు ఆభరణాలు నిందితులు దోచుకున్నట్టు à°ˆ కేసు ఛేదించిన తూర్పు గోదావరి జిల్లా సామర్ల కోట పోలీసు స్టేషన్ ఎస్ ఐ సుమంత్  à°µà°¿à°µà°°à°¿à°‚చారు. నిందితులకు సహకరించిన

కాకినాడకు చెందిన ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు,.

వెబ్ ఛానెల్ లో డబ్బుల తేడా . . . కిడ్నాప్ కేసులో 

శుక్రవారం నిర్వహించిన విలేకరుల

సమావేశం లో సామర్ల కోట ఎస్ ఐ సుమంత్ అందించిన వివరాల ప్రకారం మణికంఠరెడ్డి, దుర్గారెడ్డిలు ఒక వెబ్ చానల్ నిర్వహించేవారు. ఈ నిర్వహణలో ఇద్దరి మధ్య ఆర్ధిక

లావాదేవీ లు రావడంతో మణికంఠ ను ట్రాప్ చేసి, కిడ్నాప్ చేసేందుకు పధకం వేశారు. మణికంఠరెడ్డిని కిడ్నాప్ చేసి ప్రామిశరీ నోట్లపై సంతకాలు చేయించుకున్న తర్వాత

ప్రధాన నిందితుడు దుర్గారెడ్డి పరారీ అయినట్టు తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam