DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ద్విచక్ర వాహనంపై ఫ్రెండ్లీ మంత్రి సుడిగాలి పర్యటన

మంత్రి ప్రయాణించిన వాహనానికి హెల్మెట్ అవసరం లేదా?

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌) : ప్రజలకు సేవ

చేసేందుకే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది దేవదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు à°…న్నారు.  à°¶à°¨à°¿à°µà°¾à°°à°‚ మంత్రి ద్విచక్రవాహనంపై నగరంలో

సుడిగాలి పర్యటన చేశారు. నగర అభివృద్ధికి  à°®à°°à°¿à°¯à± ప్రజలకు కావలసిన అవసరాలు తెలుసుకోవడానికి మంత్రి సామాన్యుని వలె ద్విచక్రవాహనంపై పర్యటించి స్థానికులను

సమస్యలు à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. స్థానికులతో కలిసి రోడ్డు పక్కన à°Ÿà±€ బంకులో à°Ÿà±€ తాగి వారితో కాసేపు ముచ్చటించారు. వారి సాధిక బాధలు వారి అవసరాలు మరియు  à°¨à°—à°°

అభివృద్ధికి కావాల్సిన సలహాలు తీసుకున్నారు. తొలుత మంత్రి  à°¬à±à°°à°¾à°¹à±à°®à°£ వీధి, నెహ్రూ బొమ్మ సెంటర్, సొరంగం ప్రాంతం, భవానిపురం, ఊర్మిళ నగర్, కామ కోటి నగర్, జోజీ నగర్,

హెచ్ బి కాలనీ, శివాలయం వీధి, తదితర ప్రాంతాలలో పర్యటించారు. పర్యటన లో మంత్రితో పాటు నగర పాలక సంస్థ అధికారులు వివిధ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు మరియు

వైఎస్ఆర్సిపి పార్టీ శ్రేణులు ఉన్నారు.

కొసమెరుపు : సామాన్య ప్రజలు హెల్మెట్ లేకుండా ద్విచక్రవాహనం పై ప్రయాణిస్తే తక్షణం భారీ జరిమానాలు వేస్తుంటారు

పోలీసు సిబ్బంది.  à°¸à°¾à°•à±à°·à°¾à°¤à±‚ మంత్రి వెల్లంపల్లి ప్రయాణించిన వాహనదారుడు హెల్మెట్ లేకుండా ప్రయాణించడం గమనించలేదా, లేక మంత్రి వాహనం కదా అని పట్టించుకోలేదా?

పైగా రక్షణ గా బైక్ వెంట వెళ్లడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam