DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల యాత్రకు వచ్చిన అత్యున్నత న్యాయాధీశులు 

తిరుచానూరు ఆలయ దర్శనం, తదుపరి తిరుమల పయనం 

శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నజస్టిస్ రంజన్ గొగోయ్

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి):.

. . 

తిరుపతి , నవంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయాధిపతి జస్టిస్ రంజాన్ గగోయ్ తిరుమల యాత్రకై శనివారం తిరుపతి à°•à°¿

చేరుకున్నారు. తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని కుటుంబ సమేతంగా à°¶‌నివారం దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్‌కు తిరుమల

తిరుపతి దేవస్థానముల (à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿) జెఈవో పి.à°¬‌సంత్ కుమార్‌, అర్చ‌కులు ఇస్తిక‌ఫాల్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. à°¦‌ర్శ‌నానంతరం వేదపండితులు వేదాశీర్వచనం

చేశారు. అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు. à°ˆ కార్యక్రమంలో ఆల‌à°¯ డెప్యూటీ ఈవో ఝాన్సీరాణి, ఏఈవో సుబ్ర‌à°®‌ణ్యం, సూప‌రిండెంట్ కుమార్‌,  à°‡à°¤‌à°° అధికారులు

పాల్గొన్నారు.

తిరుమల కు చేరుకున్న జస్టిస్ రంజన్ గొగోయ్ 

      à°¤à°¿à°°à±à°®à°² శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి

జస్టిస్ రంజన్ గొగోయ్ à°¶‌నివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. à°¶à±à°°à±€ పద్మావతి అథిది గృహల వద్ద ఆయనకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ à°…à°¦‌à°¨‌పు ఈవో ఏ.వి.à°§‌ర్మారెడ్డి, రిసెప్షన్ అధికారి

బాలాజి, ఇత‌à°° ఉన్నతాధికారులు ఘన స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు.  

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam