DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవశకం సర్వే లో స్థానిక అధికారులదే బాధ్యత

నిర్లక్ష్యం తో జిల్లాకు చెడ్డ పేరు తీసుకురావద్దు

ప్రతీ రోజు కంప్యూటర్ లో నమోదు చేయాలి

ఈ నెల 20 నుండే నవశకం సర్వే ప్రారంభం

గృహ యజమానులకు

ముందగానే సమాచారం ఇవ్వాలి

వైయస్ఆర్ నవశకం శిక్షణాలో కలెక్టర్ వినయ్ చంద్

రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం): . . . . 

విశాఖపట్నం, నవంబర్ 16, 2019 (డిఎన్‌ఎస్‌):

సర్వే గూర్చి ముందుగానే గృహ యజమానులకు సమాచారం ఇవ్వాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ వి. వినయ్ చంద్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి రిసోర్స్ పర్సన్, ఎంపిడిఓలు,

మున్సిపల్ అధికారులకు వై.యస్.ఆర్. నవశకం శిక్షణా తరగతుల కార్యక్రమం ఉడా చిల్డ్రన్ ఎరీనాలో నిర్వహించారు.  à°ˆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం

ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాల్లో భాగంగా వై.యస్.ఆర్. నవశకం సర్వేలో ఎంపిడిఓ, మున్సిపల్ అధికారులదే పూర్తి బాధ్యతని, ఏ మాత్రం నిర్లక్ష్యం వహించి,

జిల్లాకు చెడ్డపేరు తీసుకురావద్దని ఆయన తెలిపారు. వైయస్ఆర్ నవశకం  à°ªà°¥à°•à°¾à°²à°•à± లబ్దిదారుల ఎంపికను à°ˆ నెల 20à°µ తేదీ నుండి  à°—్రామ/వార్డు వాలంటీర్లు ఇంటింట సర్వే

ప్రారంభించి  à°ªà±à°°à°¤à±€à°°à±‹à°œà± డేటా ఎంట్రీ చేయాలని ఎంపిడిఓలు, మున్సపల్ అధికారులను ఆదేశించారు.  à°ªà±à°°à°¤à±€ ఇంటికీ గ్రామ వాలంటీర్లు వెళ్లి సర్వే చేసి నిజమైన

లబ్దిదారులను ఎంపిక చేయాలన్నారు.  à°°à°¾à°·à±à°Ÿà±à°° ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పథకాలలో భాగంగా  4 కార్డులు రైస్ కార్డు, పెన్షన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు, జగనన్న

విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన తో పాటు 7 రకాల పథకాలకు సంబంధించి  à°µà±ˆà°¯à°¸à±à°†à°°à± మత్యకార భరోసా, నేతన్న నేస్తం, 0 వడ్డీ, జగనన్న అమ్మఒడి, టైలర్లు, రజకులు, నాయీబ్రాహ్మణులు,

వైయస్ఆర్ కాపు నేస్తం, ఇమామ్, మౌజం, అర్చకులు, పాస్టర్లు లకు సంబంధించి సర్వే చేయువలసి ఉంటుందని చెప్పారు.  18, 19 తేదీలలో వాలంటీర్లకు శిక్షణ ఇవ్వాలని, 20 à°µ తేదీ నుండి

సర్వే ప్రారంభించాలని తెలిపారు.  à°ˆ కార్యక్రమం నవంబరు 30 నాటికి పూర్తి చేయాలని, డిశంబరు 2à°µ తేది నాటికి అనర్హల జాబితాను తయారు చేసి 8à°µ తేదిన పూర్తి లబ్దిదారుల

జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించాలన్నారు.  10 నుండి 14 తేదీలలో గ్రామ సభలను పెట్టి అభ్యంతరాలు స్వీకరించాలని పేర్కొన్నారు.  18, 19 తేదీలలో కార్డుల ప్రింటింగ్ చేసి 20à°µ

తేదీ నుండి కార్డుల పంపిణీ చేయాలన్నారు.  à°ˆ విధంగా డిశంబరు నెలాఖరు లోగా వైయస్ఆర్ నవశకంనకు సంబంధంచి లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేయాలన్నారు.  à°¸à°°à±à°µà±‡

ప్రక్రియ పూర్తి అయ్యే వరకు సంబంధిత అధికారులు, వాలంటీర్లకు ఏ విధమైన సెలవులు మంజూరు చేయవద్దని ఆదేశించారు.  à°ªà±à°°à°¤à°¿ ఒక్కరూ à°…à°‚à°•à°¿à°¤ భావంతో పనిచేసి జిల్లాకు మంచి

పేరు తీసుకురావాలని చెప్పారు.  à°Žà°‚పిడిఓలు, మున్సిపల్ కమీషనర్లు ప్రభుత్వ పథకాలకు సంబంధించిన గైడ్ లైన్స్ ను పూర్తి అవగాహనతో ఉంటూ à°ˆ కార్యక్రమాన్ని మోనిటరింగ్

చేయాలన్నారు. ప్రతి ఎంపిడిఓ సచివాలయాల వారీగ సర్వే షెడ్యూల్ పంపాలన్నారు.  à° విధమైన అపోహాలకు తావుండకూడదని తెలిపారు.  à°®à°¨à°‚ చేసిన తప్పుల వలన లబ్దిదారులు

నష్టపోకూదని చెప్పారు.   జివియంసి కమీషనర్ à°¡à°¾. జి. సృజన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు నవంబరు 20à°µ తేదీ నుండి డిశంబరు 20à°µ తేదీనాటికి

లబ్దిదారులను ఎంపిక జాబితాను తయారు చేసి కార్డుల పంపిణీకి సిద్దంగా ఉండాలన్నారు.  à°ªà±à°°à°¤à°¿ వాలంటీర్ ఏ రోజు చేసిన సర్వే à°† రోజు డేటాను కంప్యూటర్ లో నమోదు చేయాలని

చెప్పారు.  à°¡à±‡à°Ÿà°¾ ఎంట్రీలో నర్లక్ష్యం వహించవద్దని తెలిపారు.  à°Ÿà±†à°°à°¿à°Ÿà±‹à°°à°¿à°¯à°²à± మ్యాపింగ్ సరిగా చేసుకోవాలన్నారు.  à°…నంతరం  à°†à°¯à°¾ శాఖలకు సంబంధించిన అధికారులు పథకాల

గైడ్ లైన్స్ గూర్చి వివరించారు. à°ˆ సమావేశంలో ఐటిడిఎ పిఓ డికె బాలాజి,  à°¸à°¬à± కలెక్టర్ వెంకటేష్, శిక్షణ కలెక్టర్ ప్రతిష్ట, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, వెనుకబడిన

తరగతుల సంక్షేమ శాఖ ఉప సంచాలకులు తనూజ రాణి, సాంఘిక సంక్షేమ శాఖ à°¡à°¿à°¡à°¿ జయప్రకాష్,  à°¡à°¿à°‡à°“ లింగేశ్వర రెడ్డి, సర్వశిక్ష అభియాన్ పిఒ మళ్లిఖార్జునరావు, తదితరులు

పాల్గొన్నారు.  à°¶à°¿à°•à±à°·à°£à°•à± నియోజక వర్గాల ప్రత్యేక అధికారులు, మండల ప్రత్యేక అధికారులు, ఆర్డిఓలు, మున్సిపల్ అధికారులు, ఎంపిడిఓలు, రిసోర్స్ పర్సన్స్, తదితరులు

హాజరైనారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam