DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పదవి విరామ రోజున పరమాత్ముని సేవలో రంజాన్ గగోయ్ 

శ్రీవారి సన్నిధిలో భారత అత్యున్నత న్యాయాధీశులు

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్, తిరుపతి):. . .

తిరుపతి , నవంబర్ 17, 2019 (డిఎన్‌ఎస్‌) : భారత అత్యున్నత

న్యాయస్థానం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయాధిపతి గా విశేష సేవలందించిన జస్టిస్ రంజాన్ గగోయ్ తానూ పదవి విరమణ చేస్తున్న ఆఖరి రోజున పరమాత్ముని సేవలో తరించారు.

ఆదివారం బ్రేక్ దర్శన సమయంలో కుటుంబ సమేతంగా తిరుమల శ్రీనివాసుని దర్శించుకున్నారు. శనివారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవలో స్వామిని సేవించుకున్నారు. అనంతరం

తిరుమాడ వీధుల్లో స్వామి ఊరేగింపులో కూడా పాల్గొన్నారు. 

అంతకు ముందు ఆలయం వద్దకు చేరుకున్న à°œ‌స్టిస్ à°°à°‚à°œ‌న్ గొగోయ్‌కు  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ కార్యనిర్వహణాధికారి

అనిల్‌కుమార్ సింఘాల్‌, à°…à°¦‌à°¨‌పు ఈవో ఏ.వి.à°§‌ర్మారెడ్డి స్వాగతం పలికి శ్రీవారి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో ప్రధాన న్యాయమూర్తికి వేద

పండితులు వేదాశీర్వచనం చేశారు. à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ ఈవో, à°…à°¦‌à°¨‌పు ఈవో శ్రీవారి చిత్రపటం, తీర్థప్రసాదాలను అందజేశారు.
         à°ˆ కార్యక్రమంలో ఆల‌à°¯ డెప్యూటీ ఈవో

à°¹‌రీంద్ర‌నాధ్‌, విజివో à°®‌నోహ‌ర్‌, పేష్కార్  à°²à±‹à°•‌నాధం, ఇతర అధికారులు పాల్గొన్నారు. 

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్ధం సుప్రీంకోర్టు ప్రధాన

న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ à°¶‌నివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. శనివారం తిరుపతి à°•à°¿ వచ్చిన ఆయన తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారిని కుటుంబ

సమేతంగా à°¶‌నివారం దర్శించుకున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam