DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అరసవల్లి ఆలయ హుండీ ఆదాయం రూ. 45 .92 లక్షలు   

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 19, 2019 (డిఎన్‌ఎస్‌): శ్రీకాకుళం జిల్లా అరసవల్లి క్షేత్రం లో వెలసిన సుప్రసిద్ధ ఏకైక

సూర్యదేవాలయం లో à°—à°¤ 69 రోజులకు గాను ఆలయ హుండీ లో భక్తులు సమర్పించుకున్న ముడుపులు రూ. 45 లక్షల 92 వేల 432 వచ్చినట్టు ఆలయ కార్యనిర్వహణాధికారి తెలిపారు.  à°®à°‚గళవారం ఆలయ

ప్రాంగణంలో జరిగిన ఈ హుండీ లెక్కింపులు సెప్టెంబర్ 12 ,2019 తర్వాత నుంచి జరిపినట్టు వివరించారు. గత సారి సెప్టెంబర్ 11 ,2019 న జరిగిన హుండీ లెక్కింపుల్లో రూ. 40 లక్షల 91 వేల 711 గా

వచ్చినట్టు వివరించారు. ఈ పర్యాయం హుండీ లో వచ్చిన నోట్లు రూ. 42,43,187 , కాగా కాసులు రూ. 3,49,247 వచ్చాయన్నారు. బంగారు ఆభరణాలు 000 -075 -000 గ్రాములు, వెండి 002 -328 -000 గ్రాములు భక్తులు స్వామికి

 à°¸à°®à°°à±à°ªà°¿à°‚చుకున్నట్టు  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.   

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam