DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నవశకం సర్వే డేటా కంప్యూటరీకరణకు చర్యలు తీసుకోవాలి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): నవశకం సర్వే చేసిన డేటా కంప్యూటరీకరణకు చర్యలు తీసుకోవాలని విశాఖపట్నం జిల్లా

కలెక్టర్ వి. వినయ్ చంద్ అధికారులను ఆదేశించారు.  à°¬à±à°§à°µà°¾à°°à°‚ సర్క్యూట్ హౌస్ లో నవశకం పథకాలకు సంబంధించి సర్వే చేసిన డేటా పై ఆయన అధికారులతో సమీక్షించారు.  à°ˆ

సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి నుండి చేపడుతున్న నవశకం పథకాలకు సర్వే డేటా పై కంప్యూటరీకరణ చేసి  à°ªà±à°°à°¿à°‚టింగ్ చేసి  à°—్రామాల వారీగా వేరు చేసి సంబంధిత

గ్రామాలు/వార్డులకు పంపాలన్నారు. కంప్యూటర్లు సిద్దం చేసుకొని, వాటికి ఇంటర్ నెట్ సౌకర్యం వంటి వాటిని ఏర్పాటు చేయాలని ఆయన ఆదేశించారు.  

ఈ సమావేశంలో జిల్లా

జాయింట్ కలెక్టర్ ఎల్. శివ శంకర్, జివియంసి కమీషనర్ డా.జి. సృజన, జిల్లా పరిషత్ సిఇఓ రమణమూర్తి, డిఆర్డిఎ పిడి విశ్వేశ్వరరావు, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు జయ

ప్రకాష్, జిల్లా విద్యా శాఖాధికారి లింగేశ్వర్ రెడ్డి, యుసిడి పిడి శ్రీనివాసరావు, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి తిరుపతిరావు, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam