DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ర్యాగింగ్ జోలికి పోవద్దు - జీవితం కోల్పోవద్దు: జయలక్ష్మి 

న్యాయ అవగాహనా సదస్సు లో కె. జయలక్ష్మి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, నవంబర్ 20, 2019 (డిఎన్‌ఎస్‌): చట్టాలపై ప్రతి

ఒక్కరికి అవగాహనా తప్పనిసరిగా ఉండాలని శ్రీకాకుళం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె. జయలక్ష్మి సూచించారు. బుధవారం శ్రీకాకుళం లోని జేమ్స్ కళాశాలలో

నిర్వహించిన అవగాహనా సదస్సులో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులనుద్దేశించి మాట్లాడుతూ ర్యాగింగ్ అనేది వికృత చేష్ట అని, మితిమీరిన

వైఖరికి పరాకాష్ట అన్నారు. యుక్త వయసులో ఉన్న పిల్లలు సినిమాలు, సోషల్ మీడియా, సాంకేతిక పరిజ్ఞానం కు ఆకర్షితులై, అవే నిజం అనుకుని భ్రమపడుతూ జీవితాలను

కోల్పోయారన్నారు. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివిస్తుంటే. .. మీ భాద్యత చదువుకుని ఉన్నత హోదాల్లో స్థిరపడడమేనన్నారు. వారు ఇచ్చిన స్వేచ్ఛను సద్వినియోగం

చేసుకోవాలె తప్ప, తప్పుడు దారిలో వెళ్లరాదని సూచించారు. ర్యాగింగ్ అనేది అప్పడికి క్షణిక ఆనందం కల్గించినా, శిక్ష పడితే శాశ్వత దుఃఖంగా మారుతుందని

హెచ్చరించారు. à°ˆ సదస్సులో పోలీసు విభాగం, విద్యా విభాగం అధికారులతో పాటు, కళాశాల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam