DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నృసింహ నాధునికి యాభై బంగారు పుష్పాలు విరాళం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , Bureau, విశాఖపట్నం )

విశాఖపట్నం, నవంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌): సింహాచలం లో వేంచేసిన ఉత్తరాంధ్ర జిల్లాల ఇలవేల్పు శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి

à°•à°¿ గురువారం నగరానికి చెందిన బి శ్రీనివాస్ దంపతులు స్వామి వారి పూజ కోసం 50 బంగారు తులసి పుష్పాలను సమర్పించుకున్నారు.  à°†à°²à°¯ దేవస్థానం కార్యనిర్వహణాధికారి

వెంకటేశ్వరరావు కు గురువారం ఆలయం లో అందజేశారు  à°­à°•à±à°¤à±à°¡à± ఒకసారి 50 పుష్పాలు అందించడం పట్ల ఈవో వెంకటేశ్వరరావు ఆనందం వ్యక్తం చేశారు అనంతరం దాత శ్రీనివాస్

గోత్రనామాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ప్రధాన అర్చకులు గొడవర్తి గోపాల కృష్ణమాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ఆలయ అర్చకులు శ్రీనివాస్

దంపతులను ఆశీర్వదించారు స్వామి వారి చిత్రపటాన్ని ప్రసాదాన్ని ఈవో శ్రీనివాస్ చేశారు à°ˆ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ నరసింహ స్వామి à°•à°¿ యాభై బంగారు  à°¬à°‚గారు

తులసి పుష్పాలు అందించడం తన పూర్వజన్మ సుకృతంగా పేర్కొన్నారు సింహాద్రి అప్పన్న దర్శనం ఎంతో శుభదాయకం అన్నారు à°ˆ కార్యక్రమంలో  à°†à°²à°¯ అధికారులు అర్చకులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam