DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జననేత వైఎస్ జగన్ కు గోదావరి జిల్లాలో ఘనస్వాగతం

పలు సంక్షేమ పథకాలకు ముఖ్యమంత్రి శ్రీకారం 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . ..

అమరావతి, నవంబర్ 21, 2019 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ముఖ్యమంత్రి

వైఎస్.జగన్ మోహన్ రెడ్డి తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో భాగంగా అయన ముమ్ముడివరం మండలం గాడిలంక గ్రామంలో ఏర్పాటు చేసిన హెలికాప్టర్ వద్ద ముఖ్యమంత్రి కి రాష్ట్ర

మంత్రులు పశుసంవర్ధక శాఖ మరియు మత్య శాఖ మంత్రి మోపిదేవి వెంకట రమణ రావు, ఉప ముఖ్యమంత్రి మరియు రెవిన్యూ శాఖ మంత్రి పిల్లి సుబోస చంద్ర బోస్, సాంఘీక సంక్షేమ శాఖ

మంత్రి పినిపే విశ్వరూప్, వ్యవసాయ శాఖా మంత్రి కురసాల కన్నబాబు, పర్యటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, అమలాపురం పార్లమెంట్ సభ్యులు చింతా అనురాధ,

కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగా గీత, రాజమహేంద్రవరం పార్లమెంట్ సభ్యులు మార్గాని భారత్, ముమ్మిడివరం శాసన సభ్యులు పొన్నాడ సతీష్ కుమార్,పి.గన్నవరం శాసన సభ్యులు

కొండేటి చిట్టిబాబు, కొత్తపేట శాసనస భ్యులు చిర్ల జగ్గిరెడ్డి,కాకినాడ సిటీ శాసన సభ్యులు ద్వారంపూడి చంద్ర శేఖర్,అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్యనారాయణ

రెడ్డి,తుని శాసన సభ్యులు దాడిశెట్టి రాజా,రంపచోడవరం శాసన సభ్యులు నగులపల్లి ధనలక్ష్మి,రామచంద్రపురం శాసన సభ్యులు చెల్లిబోయేన వేణు గోపాల కృష్ణ, జిల్లా కలెక్టర్

డి.మురళీధర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్ జి.లక్ష్మీశ,ఎస్పి నాయీమ్ హస్మి, సమాచార శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఎమ్.ఫ్రాన్సిస్ తదితర శాఖల అధికారులు ఇతర ప్రతినిధులు ఘనంగా

స్వాగతం పలికారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam