DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం ఆరంభం 

వేట విరామం లో ఆర్ధిక సాయం రూ.10 వేలకు పెంపు

రాజకీయ పరంగా ఎంత మందినైనా ఎదుర్కొంటా..

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, నవంబర్ 21, 2019

(డిఎన్‌ఎస్‌) : ప్రజా సంకల్ప పాదయాత్ర సమయంలో మత్స్యకారులకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  à°¤à±†à°²à°¿à°ªà°¾à°°à±.

ప్రపంచ మత్స్యకార దినోత్సవం సందర్భంగా గురువారం తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలో వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకాన్ని సీఎం జగన్‌

ప్రారంభించారు. ఒక్కరోజు సుడిగాలి పర్యటన లో అందరిలోనూ ఉత్సాహాన్ని నింపారు. 

తూర్పు గోదావరిజిల్లా పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

గురువారం ఐ.పోలవరం మండలం వలసల తిప్ప వద్ద 35 కోట్ల రూపాయలతో నిర్మించిన హై లెవెల్ బ్రిడ్జ్ పై  à°µà±ˆ.యస్.ఆర్. వారధి ను ప్రారంభించారు. 

మత్స కారులు వేట నిషేధ సమయంలో

ప్రతి ఒక్క మత్స్యకార కుటుంబానికి రూ. 10 సాయంగా అందిస్తున్నాం. అది నేటి నుంచే శ్రీకారం చుడుతున్నాం.

సముద్రంలో చేపలు పడుతూ మత్స్యకారులు ప్రమాదవశాత్తు

మరణిస్తే à°† కుటుంబానికి వైఎస్సార్‌ మత్స్యకార భరోసా పథకం à°•à°¿à°‚à°¦ రూ.10 లక్షల ఆర్థిక సాయం అందిస్తాం అని హామీ ఇచ్చారు.  à°‡à°¦à°¿ ( 18 నుంచి 60 ఏళ్లలోపు వయసు వారికి వర్తిస్తుంది.

తీర జిల్లాల్లో దశల వారీగా ఫిష్‌ లాండింగ్‌ సదుపాయాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

ప్రభుత్వ ఏర్పడిన ఐదు నెలలు తిరగకముందే నాలుగు లక్షల ఉద్యోగాలు

ఇవ్వగలిగామని గర్వాంగా చెప్పగలం అన్నారు. వారంతా గ్రామీణ ప్రాంతంలో పేదలకు, రైతులకు, మత్స్యకారులకు à°…à°‚à°¡à°—à°¾ ఉంటున్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులకూ ఆర్థిక సాయం

కూడా చేస్తున్నామని, మిగిలిన వారికీ కూడా అండగా నిలబడతామన్నారు.

నాడు-నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నాం. ప్రతి పాఠశాలలో ఇంగ్లీష్‌

మీడియంను ప్రవేశపెట్టబోతున్నాం. పిల్లలంతా ఉన్నత చదువులు చదవాలి. 

అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్షాలు రాజకీయ కుట్రలు చేస్తున్నారని, సామాజిక మీడియా

పరంగా లేనిపోని అభాండాలు వేస్తున్నారన్నారు. ఇలాంటి తాటాకు చప్పుళ్ళకీ జడిసేది లేదని తేల్చేశారు. 

ముఖ్యమంత్రితో పాటు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు

మోపిదేవి వెంకటరమణా రావు, ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాషచంద్రబాస్, మంత్రులు పినిపే విశ్వరూప్, కురసాల కన్నబాబు ,పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, అవంతి శ్రీనివాస్,

ఎంపీలు వంగా గీత ,చింత అనురాధ, శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్, చిర్ల జగ్గరెడ్డి, ద్వారంపూడి చంద్రశేఖర్రెడ్డి ,చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ,జిల్లా

కలెక్టర్ à°¡à°¿. మురళీధర్రెడ్డి జిల్లా ఎస్పి అస్మి ఇతర ఉన్నత అధికారులు ఉన్నారు. 

ముమ్మిడివరం మండలం కొమానపల్లిలో ఏర్పాటు చేసిన 9 టూరిజం బోటింగ్‌ కంట్రోల్‌

గదులకు శంకుస్థాపన చేసారు. అనంతరం సభాస్థలి వద్ద ప్రజనుద్దేశించి ప్రసంగించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam